కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేఎస్ లక్ష్మణరావు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి కి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐ. వెంకటేశ్వరావు, గోపి మూ,ర్తి బాలసుబ్రమణ్యం, ఇతర ప్రజా కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈనెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుబద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో సుదీర్ఘ పోరాటం చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Read Next
23 hours ago
స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా సిపిఎం ప్రచారం – ఫిరంగిపురంలో కరపత్రాల పంపిణీ||CPM Campaigns Against Smart Meters – Pamphlet Distribution in Phirangipuram
23 hours ago
నరసరావుపేటలో 14.30 కోట్ల అన్నదాత నిధుల పంపిణీ – చదలవాడ||14.30 Cr Annadata Funds Distributed in Narasaraopet – MLA Chadlavada
24 hours ago
ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్కు దరఖాస్తులు ప్రారంభం||Open School Admissions Begin for SSC & Inter in Vinukonda
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close