గుంటూరులోని చలమయ్య డిగ్రీ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, సంకూరి శ్రీనివాసరావు, కళాశాల ప్రతినిధులు, ఇతర అతిధులు పాల్గొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సాంకేతిక విద్యను అందించేందుకు కళాశాల నిర్వాహకులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా విద్యను అందించాలన్నారు.
Read Next
11 hours ago
AP NEWS: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ పర్యటన
11 hours ago
GUNTUR NEWS: మంత్రి నారా లోకేష్ పై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే వైసీపీ పార్టీ మూసివేయాలి – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
11 hours ago
AP NEWS: ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం
With Product You Purchase
Subscribe to our mailing list to get the new updates!
Lorem ipsum dolor sit amet, consectetur.
Related Articles
Check Also
Close