Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur News: నూతన ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన

GUNTUR WEST MLA MADHAVI

గుంటూరు శ్రీనివాసరావుపేటలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మించనున్న ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాల ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి భూమిపూజ చేశారు. ఆలయాల ఏర్పాటు ద్వారా ప్రజల్లో భక్తి భావం పెరుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గల్లా రామచంద్రరావు, బిజెపి నాయకులు రామకృష్ణ, పలువురు కార్పొరేటర్లు, టిడిపి, జనసేన నేతలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button