Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లాఆంధ్రప్రదేశ్

Shankar Vilas Overbridge in Guntur. On the one hand, when the construction work began, the JAC leaders

గుంటూరులోని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు నిర్మాణ పనులు ప్రారంభం అయినప్పటి జేఏసీ నేతలు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈమేరకు బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి జేఏసీ ప్రతినిధులు భారవి, మల్లికార్జునరావు, శ్రీనివాసరావు బుధవారం
మీడియాతో మాట్లాడారు. గురువారం గుంటూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణపై వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. గతంలో ప్రతిపాదించిన డిజైన్ తోనే ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆర్యూబీ నిర్వహించిన తర్వాతే ఆర్వోబీ నిర్మించాలని సూచించారు. రానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. కానీ పాలకులు మాత్రం వచ్చే పదేళ్ల అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జి విస్తరణ చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొన్నారు. శంకర విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో అధికారులు కోర్టు ధిక్కారణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారుల తీరుపై న్యాయపోరాటం చేస్తామన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button