Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Managalagiri news:టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఎర్రన్నాయుడు వర్ధంతి వేడుకలు

మంగళగిరి:02-11-25:-దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి వేడుకలను ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో నాయకులు, కార్యకర్తలు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఆదర్శాలను అనుసరించి పార్టీ ఆవిర్భావం నుంచే టీడీపీకి మూలస్తంభంగా సేవలందించిన మహానాయకుడు సిక్కోలు సింహం ఎర్రన్నాయుడు అని పేర్కొన్నారు. ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడిగా ఆయన గుర్తు చేసుకున్నారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని అన్నారు.కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, గోశాల రాఘవ, వడిశా నరేష్, నేరెళ్ల బాలాజీ, రుద్రు శ్రీను, ఎండీ ఆరిఫ్, ఎండీ షరిఫీ తదితర నాయకులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button