Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

అడ్డగోలుగా రోడ్డు పగలగొట్టి రోడ్డుమీద రాళ్లను ఉంచిన వైనం

పల్నాడు జిల్లా,చిల‌క‌లూరిపేట‌:

చిలకలూరిపేట పట్టణంలోని నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే కృష్ణ  మహల్ రోడ్డు ను తవ్వి పగల గొటి ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా గాలికి వదిలేసి వెళ్లి పోయారు. ఈ రోడ్డును ఎందుకు పగలగొట్టారు ఏదైనా మరమ్మత్తుల కోసము  అధికారులు చేసిన పని లేక ప్రైవేటు వ్యక్తుల పనే అనేది తెలియాల్సి ఉంది .  ఆదివారం 4గంటల సమయంలో బాగున్న రోడ్డుని అడ్డగోలుగా పగలగొట్టి ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకుండా ఆ పగలగొట్టిన రోడ్డు రాళ్ళముక్కలను అదే రోడ్డు ఉంచి బాధ్యతారహితంగా వదిలేశారు.ఏదైనా మరమ్మత్తుల కోసం అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులు అయినా కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానీ అనుమతి లేకుండా నిత్యం రద్దీగా ఉండే రోడ్డు పగలగొట్టవచ్చునా..? అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button