Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :బీసీలకు అన్యాయం జరగలేదని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం-రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య


హైదరాబాద్‌: నవంబర్‌ 29:-సర్పంచ్‌ ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరగలేదని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్కలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య తీవ్రంగా విమర్శించారు.బషీర్‌బాగ్‌ అమ్మవారి ఆలయం నుండి బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ తిరుగుబాటు ప్రదర్శన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రదర్శనకు జిల్లపల్లి అంజి, మోడీ రాందేవ్ అధ్యక్షత వహించారు.

Hyderabad Local News :బీసీలకు అన్యాయం జరగలేదని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం-రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య

ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణయ్య, బీసీలకు జరిగిన అన్యాయం పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆధారాలతో సహా వాస్తవాలను బయటపెడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసి 42% రిజర్వేషన్ల ఖరారు కోసం చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

Hyderabad Local News :బీసీలకు అన్యాయం జరగలేదని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం-రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య

బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని 42 శాతం రిజర్వేషన్లతోనే రాబోయే ఎన్నికలను నిర్వహించాలని కృష్ణయ్య స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker