chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 సికింద్రాబాద్

Secunderabad Local News :సీతాఫల్మండి డివిజన్‌లో సమస్యలపై ఫోకస్అదం సంతోష్ కుమార్

సికింద్రాబాద్:- నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్ పరిధిలోని చిలకలగూడ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నాయకుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ నేతృత్వంలో సంబంధిత అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.

Secunderabad Local News :సీతాఫల్మండి డివిజన్‌లో సమస్యలపై ఫోకస్అదం సంతోష్ కుమార్

ఈ సందర్భంగా డ్రైనేజ్, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మత్తులు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలపై అధికారులతో సమగ్రంగా చర్చించి, వాటిని ఆలస్యం లేకుండా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను వేగంగా పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అదం సంతోష్ కుమార్ స్పష్టం చేశారు.

అదేవిధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరితేనే పాలనపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు.http://secundarabad

రానున్న GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా క్యాడర్‌లో ఉత్సాహం నింపుతూ, ప్రతి కార్యకర్త ప్రజల్లో ఉండి పార్టీ విధానాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ బలమని, అదే ఎన్నికల్లో విజయానికి పునాది అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సందీప్, జలందర్ రెడ్డి, జగ్గు, జాహేంగీర్, షకీల్ ఖాన్, వాహిద్దుద్దీన్ కొండల్, సురేష్ లాల్, అమర్నాథ్, చక్రం, శిల్ప, కన్ఫనా, బబ్లు, అనిల్, గంట రాజు తదితర స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker