Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍 హైదరాబాద్ జిల్లాతెలంగాణ

Hyderabad news:కేంద్రమంత్రి లలన్ సింగ్ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హనుమంతరావు ఫిర్యాదు

హైదరాబాద్‌, నవంబర్‌ 5:-బీహార్‌ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి లలన్‌ సింగ్‌ చేసిన దళిత వ్యతిరేక వ్యాఖ్యలపై మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగానికి, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సిద్ధాంతాలకు అవమానమని తీవ్రంగా విమర్శించారు.ఈ సందర్భంగా హనుమంతరావు అంబర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, లలన్‌ సింగ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత వర్గాలను ఓటు హక్కు వినియోగించకుండా చేయాలన్న వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

.“అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కు కల్పించింది. పేదవాడి ఓటు, ధనవంతుడి ఓటు సమానమే. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో దళితులను ఓటు హక్కు నుండి దూరంగా ఉంచాలని చెప్పడం అనేది అంబేద్కర్‌ ఆత్మను అవమానించినట్టే,” అని హనుమంతరావు వ్యాఖ్యానించారు.కేంద్రమంత్రి లలన్‌ సింగ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి, వివరణ ఇవ్వాల్సిందిగా అంబర్‌పేట్‌ పోలీస్‌ అధికారులను ఆయన కోరారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button