విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని, International Delhi Public School, Cherukupalli లో విద్యార్థుల ఏరోబిక్స్ సెషన్లు నిర్వహిస్తోందని idps గ్రూప్ చైర్మన్ పైనం ఎడుకొండల రెడ్డి అన్నారు .విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఈ కార్యాక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారాని శారీరక విద్యా ఉపాధ్యాయులు మారూఫ్, హనుమంత, మరియు శ్బాల శేఖర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సాహభరితమైన సెషన్లు, విద్యార్థుల గుండె ఆరోగ్యాన్ని, స్థైర్యాన్ని, మరియు సమన్వయాన్ని మెరుగుపరిచే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయన్నారు,అన్ని తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటూ, ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందనను చూపుతున్నరని
ఏరోబిక్స్ను దినచర్యలో భాగంగా చేసుకోవడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లు అభివృద్ధి చేసుకోవచ్చు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలరు, మరియు సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోగలరు. IDPS చెరుకుపల్లి విద్యార్థులలో ఫిట్నెస్ మరియు ఆరోగ్యపరమైన చైతన్యాన్ని పెంపొందించేందుకు ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. వేస్తుందని ఇదే పద్దతిని ఐడీపీఎస్ గ్రూపు అన్నిటిలో అమలు చేస్తున్నామని అన్నారు . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మరియు ఉపాద్యాయుల విద్యార్థులు పాల్గొన్నారు