📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా
-

Vijayawada Localnews:మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ను ప్రారంభించిన నిధి అగర్వాల్–ఈషా రెబ్బ
విజయవాడ, నవంబర్ 7:-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని గవర్నర్పేట ప్రాంతంలో నూతనంగా ప్రారంభమైన మకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ఘనంగా ఆవిష్కృతమైంది. జైహింద్ కాంప్లెక్స్ సమీపంలో…
Read More » -

Vijayawada news:తుపాన్ నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: కిసాన్ కాంగ్రెస్
విజయవాడ, నవంబర్ 7 :-మొంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కామన పి. ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు.విజయవాడ…
Read More » -

Vijayawada news:-సింగ్నగర్ ప్రాంత ప్రజలుకుఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుహామీ
విజయవాడ:సింగ్నగర్:06-11-25;-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వద్ద సింగ్నగర్ ప్రాంత ప్రజలు వినతి పత్రం సమర్పించారు. స్థానిక మసీదు పక్కన ఉన్న పిట్టగోడ కూలిపోవడంతో కొత్తగా…
Read More » -

Nandhigama Local news:కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత…… ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
నందిగామ: దాములూరు:06-11-25:-తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల పార్టీ చూపిస్తున్న ప్రాధాన్యతకు మరొక ఉదాహరణగా జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గురువారం దాములూరులో చాటిచెప్పారు.గ్రామానికి…
Read More » -

NTR vijayawada news:క్వారీ గుంట వద్ద నిల్వ నీరు తొలగించాలని ప్రజల విజ్ఞప్తి
నందిగామ, నవంబర్ 5:-మెంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల నందిగామ మున్సిపాలిటీలోని 18వ వార్డు క్వారీ గుంట ప్రాంతంలో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు…
Read More » -

penuganchiprolu sc cell lo:పెనుగంచిప్రోలులో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ
జగ్గయ్యపేట/పెనుగంచిప్రోలు, నవంబర్ 5:-రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం పేదల భవిష్యత్తుపై దాడి చేసినట్టేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జ్…
Read More » -

vijayawada lo vasantham:విజయవాడలో ‘వసంతం-2025’ చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభంమంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ఆవిష్కరణ
విజయవాడ, నవంబర్ 5:-విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో ఏర్పాటు చేసిన ‘వసంతం–2025’ చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి…
Read More » -

Vijayawada news:కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్కు గౌరవ డాక్టరేట్
విజయవాడ, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్కు కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ లాజ్) బహూకరించింది.…
Read More » -

Drunk and drive pai:డ్రంక్ అండ్ డ్రైవ్పై విజయవాడ పోలీసుల కఠిన చర్యలు
విజయవాడ: 04-11-25:-రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్…
Read More » -

Raithulaku 10.5 kottulu:రైతులకు ₹10.5 కోట్లు నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
ఎన్టీఆర్ జిల్లా:జగ్గయ్యపేట:04-11-25:-పట్టణంలోని సాయి తిరుమల కోల్డ్స్టోరేజ్లో సుమారు ఏడు నెలల క్రితం సంభవించిన అగ్నిప్రమాదంలో మిర్చి, అపరాలు పూర్తిగా కాలిపోయి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కరెంటు…
Read More » -

vijayawada Local news:మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి-తాండ్ర సాంబశివరావు
విజయవాడ, నవంబర్ 4:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు గారు మాజీ సైనికుల సమస్యలు, వారి సంక్షేమానికి సంబంధించిన పలు…
Read More » -

Vijayawada Local news:జైహో మూడవ జాతీయ సమ్మేళనం విజయవంతం చేయాలి-కరపత్ర ఆవిష్కరణ
విజయవాడ:03-11-25:-దేశ సమైక్యత కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరగబోయే జైహో మూడవ జాతీయ సమ్మేళనం విజయవంతం కావాలని కోరుతూ విజయవాడ ప్రెస్ క్లబ్లో కరపత్రాన్ని ఆవిష్కరించారు.“జైహో జైహో హిందూ…
Read More » -

Samajamlo marppuku:సమాజంలో మార్పుకు సేవా కార్యక్రమాలు దోహదపడతాయని-ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ:03-11-25:-భవానీపురం హెచ్.బి. కాలనీలో నూతనంగా ఏర్పాటైన సూఫీ సేవా సదన్ కార్యాలయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —“సమాజంలో…
Read More » -

vijayawada local news:ఆదర్శ విలువలు కలిగిన మహోన్నత వ్యక్తి ఫణి రాజ్ — దశరథ రామిరెడ్డి
విజయవాడ:02-11-25:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రత్యేక హోదా ఉద్యమ యోధుడు కీర్తిశేషులు గొల్లపల్లి ఫణి రాజు గారి సంస్మరణ సభ…
Read More » -

vijayawada local news:పోరాడి జీతాలు సాధించుకున్న అంబేద్కర్ స్మృతి వనం కాంటాక్ట్ కార్మికులు
విజయవాడ, నవంబర్ 2:-ఎన్.టి.ఆర్ జిల్లా కేంద్రంగా ఉన్న అంబేద్కర్ స్మృతి వనంలో కాంట్రాక్ట్ కార్మికుల దీర్ఘకాల పోరాటానికి ఫలితం దక్కింది. సిఐటియు ఆధ్వర్యంలో 30 రోజుల పాటు…
Read More » -

Vijayawada Local news:అంబేద్కర్ స్మృతి వనం కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదలచెయ్యాలి-సిఐటియు, కెవిపిఎస్
vijayawada:01-11-25:-అంబేద్కర్ స్మృతి వనం కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్సిఐటియు, కెవిపిఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభండాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం…
Read More » -

pedhala samajika:పేదల సామాజిక భద్రత, ఆర్థిక భరోసాకు పింఛన్లు పంపిణీ – ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ, నవంబర్ 1:రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సామాజిక భద్రత, ఆర్థిక భరోసాను ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తున్నారని విజయవాడ…
Read More » -

Amarajeevi sri potti:అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం-దేవినేని అవినాష్
మాగల్లు, నవంబర్ 1:అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు.జగ్గయ్యపేట నియోజకవర్గంలోని నందిగామ…
Read More » -

vijayawada local news:విద్యార్థుల సమస్యలపై పోరుబాట పట్టిన ఎఐఎస్ఎఫ్
విజయవాడ, అక్టోబర్ 31:పేదలకు విద్యను దూరం చేసే విధానాలను ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) రాష్ట్ర కార్యదర్శి బందెల నజర్జీ విమర్శించారు. విద్యార్థుల…
Read More » -

Pedha vidhyarudhulaku:పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర-ఏ. రవిచంద్ర
జగ్గయ్యపేట, అక్టోబర్ 31:-రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే కుట్రలో చంద్రబాబు నాయుడు నిమగ్నమై ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర…
Read More »



















