Visakha City News :స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) నిర్వహించనున్న “భోగాపురం ఎయిర్పోర్ట్ రన్–5K” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించిన విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు
విశాఖపట్నం: జూలై 30:- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో ఈ నెల 31వ…
Visakha city news :ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష
విశాఖపట్నం, జూలై 30:- ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలో జరగనున్న పర్యటన నేపథ్యంలో…
visakha Local News :భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షప్రధాని మోదీ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ
భోగాపురం, జూలై 30: కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…
Bapatla city news :బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వ విక్రయ కేంద్రాలు.. ఆగస్టు 1 నుంచి ఐదు మండలాల్లో ప్రారంభం
బాపట్ల, జూలై 30 :- మార్కెట్లో బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా…
Bapatla Local News :పౌర హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత-తహసీల్దార్ షేక్ సలీమా
బాపట్ల, జూలై 30 :- పౌర హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బాపట్ల…
Bapatla Local News :పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత-నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్
బాపట్ల, జూలై 30 :- పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని బాపట్ల…
NTR Distric News :దివ్యాంగ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ‘తల్లికి వందనం’, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వంటి పథకాలను వర్తింపచెయ్యాలి-నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా
విజయవాడ, జూలై 30:-ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగుల కుటుంబాలకు…
Guntur Distric News :గురు పౌర్ణమి సందర్భంగా పెదకాకానిలో అమ్మవారికి నెల పొంగళ్ల సమర్పణ
పెదకాకాని: జూలై 29 :- గురు పౌర్ణమి, వ్యాసపూర్ణిమ, ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లా…
Bapatla Local News :గురు పౌర్ణమి సందర్భంగా శిరిడీ సాయి మందిరంలో ప్రత్యేక పూజలునాలుగు వేల మంది భక్తులకు అన్నసంతర్పణ
చిన్నగంజాం: జూలై 29 :- బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలంలో గురు పౌర్ణమి…
Vijayawada city news :ఎల్నినో ప్రభావంతో రైతులందరికీ పీఎం ఫసల్ బీమా నమోదు తప్పనిసరిగ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలివ్యవసాయ, పారిశ్రామిక, రిటైల్ రంగాలకు బ్యాంకులు రుణాలివ్వడంలో చొరవ చూపాలి
విజయవాడ:జూలై 28:- ఎల్నినో ప్రభావంతో జిల్లాలో ఎలాంటి రైతు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన…

