NTR distric news :నందిగామ సిఐగా బాధ్యతలు స్వీకరించిన- పి. శ్రీను
నందిగామ, మే 15: నందిగామ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ)గా పి. శ్రీను శుక్రవారం నాడు ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సైబర్ క్రైమ్ సిఐగా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఇటీవలి బదిలీల్లో భాగంగా నందిగామ సిఐగా నియమితులయ్యారు. ఈ…
NTR distric news :జనగణనలో అలసత్వం వద్దు-ఎంపీడీవో జి. శ్రీను హెచ్చరిక
పెనుగంచిప్రోలు, మే 15: పెనుగంచిప్రోలు మండల పరిధిలో కొనసాగుతున్న జనగణన (Census) ప్రక్రియను మండల అభివృద్ధి అధికారి (MPDO) జి. శ్రీను శుక్రవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, గణన జరుగుతున్న తీరును దగ్గరుండి పర్యవేక్షించారు.…
NTR Distric news :అగ్నిప్రమాదాలకు ‘తాతయ్య’ చెక్.. రూ. కోటి పని.. కేవలం 30 వేలకే
జగ్గయ్యపేట: కష్టం వస్తే కుంగిపోవడం కాదు.. ఆ కష్టంలోంచి ఒక సరికొత్త పరిష్కారాన్ని వెతకడమే నిజమైన నాయకత్వం అని నిరూపించారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య). దబ్బాగుపల్లి అగ్నిప్రమాదంలో పంట కోల్పోయిన రైతుల ఆవేదనను చూసి చలించిన ఆయన, వ్యవస్థలోని…
NTR Distric news :నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల ధర్నా- ‘వర్క్ అవుట్సోర్సింగ్’ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్
నందిగామ (ఎన్టీఆర్ జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వర్క్ అవుట్సోర్సింగ్ విధానానికి వ్యతిరేకంగా నందిగామలో మున్సిపల్ కార్మికులు గళమెత్తారు. సీఐటీయూ (CITU) నందిగామ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ప్రధాన డిమాండ్లు…
Vijayawada city news :అంగన్వాడీల్లో ‘అచ్చ’ విప్లవం- పిల్లల చదువుల్లో పెనుమార్పులకు శ్రీకారం
విజయవాడ, మే 15 :- ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కేంద్రాల్లో సరికొత్త విద్యా విప్లవానికి ప్రభుత్వం నాంది పలికింది. ‘అచ్చ’ (ఆంధ్రాలో చిన్నారుల చదువులు) ప్రాజెక్టు ద్వారా చిన్నారులకు నాణ్యమైన ముందస్తు బాల్య విద్యను (ECCE) అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళాభివృద్ధి,…
Amaravathi Local News :ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు-కేంద్రం కీలక నిర్ణయం
అమరావతి, మే 15: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) జి. సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన సేవలను మరో ఆరు నెలల పాటు రాష్ట్రానికి అందుబాటులో ఉంచేలా, పదవీ…
NTR Distric news :చలానా కంటే ప్రాణం ముఖ్యం-పెనుగంచిప్రోలు ఎస్ఐ అర్జున్ వినూత్న చొరవ
పెనుగంచిప్రోలు, మే 15: సాధారణంగా రోడ్డుపై హెల్మెట్ లేకుండా కనిపిస్తే పోలీసులు ఫైన్ వేస్తారు.. లేదా బైక్ సీజ్ చేస్తారు. కానీ, పెనుగంచిప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) అర్జున్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. "నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా కట్టడం ముఖ్యం…
Eluru Distric News :పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్-రమాదేవికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
వెలగపాడు (వీరభద్రవరం): ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు మేమున్నామంటూ కూటమి నాయకులు భరోసానిస్తున్నారు. వెలగపాడు పంచాయతీ వీరభద్రవరం కాలనీకి చెందిన కంకిపాటి రమాదేవి అనే నిరుపేద మహిళ ఇటీవల అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని…
Amaravathi Local News :పోలవరం నిర్వాసితుల ఇళ్లలో కొత్త వెలుగులు-రూ.306 కోట్ల పరిహారం పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, పోలవరం నిర్వాసితులకు రూ. 306.61 కోట్ల పరిహారం మరియు ఆర్…
GUNTUR DISTRICT NEWS: చేబ్రోలులో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన కలెక్టర్
చేబ్రోలులో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు. సంఘటన తీవ్రతరం కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అన్ని మందులు సిద్ధంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిస్థితులు చేయి…

