NTR distric news :కూటమి పాలనలో ‘నట్టేట మునిగిన’ రైతు- జగన్ ప్రభుత్వమే అన్నదాతకు శ్రీరామరక్ష
నందిగామ (ఎన్టీఆర్ జిల్లా):-"రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా నిలిస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాతలను నిండా ముంచేస్తోంది" అని వైకాపా స్టేట్ జాయింట్ సెక్రటరీ మద్దుకూరు సాయిబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం నందిగామలో…
Bapatla Distric news :మహిళల రక్షణకు ‘శక్తి యాప్’ ఒక వరం- పర్చూరు ఎస్సై పులి గోపి
బాపట్ల జిల్లా (పర్చూరు): - మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘శక్తి యాప్ 112’ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పర్చూరు సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) పులి గోపి పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ…
Bapatla distric news :చినగంజాం బీచ్లను అద్భుత పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం-బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్
చినగంజాం (పర్చూరు నియోజకవర్గం): చినగంజాం మండల పరిధిలో ఉన్న తీర ప్రాంతాలను, బ్యాక్ వాటర్స్ మరియు మడ అడవులను అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల…
Bapatla distric news :ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్కు దీటుగా రాణించడం అభినందనీయం
చిన్నగంజాం, మే 16 :-బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండల కేంద్రంలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఘన నివాళి లభించింది. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) చిన్నగంజాం మండల శాఖ…
Satuluru:మే 24 నుంచి సాతులూరులో ‘ఎన్టీఆర్ జాతీయ నాటిక పోటీలు’.. ఐదు రోజుల కళా వైభవానికి ముస్తాబవుతున్న భారతి కళావేదిక
సాతులూరు (పల్నాడు జిల్లా), మే 16:తెలుగు నాటకరంగ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయానికి పల్నాడు జిల్లా సాతులూరు గ్రామం వేదిక కాబోతోంది. స్థానిక భవ్య సుందర భారతి కళావేదికపై "నటరత్న యన్.టి.ఆర్. కళాపరిషత్" ఆధ్వర్యంలో నాలుగవ జాతీయ స్థాయి నాటిక పోటీలు…
NTR distric news :ఇంధన ధరల పెంపుపై భగ్గుమన్న సీపీఎం.. జగ్గయ్యపేటలో భారీ ఆందోళన
జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా):-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో సీపీఎం ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తరలివచ్చిన పార్టీ నాయకులు,…
GUNTUR CITY NEWS: మేమే అసలైన వ్యాపారులం – ఎప్పటి నుండో ఉన్నాం – కమిషనర్ న్యాయం చేయాలి
గుంటూరు పరిధిలోని బొంతపాడు వద్ద జరుగుతున్న ప్రస్తుత హోల్సేల్ కూరగాయల మార్కెట్ను తొలగించవద్దని హోల్సేల్ వ్యాపారులు, రైతులు, కూలీలు శనివారం కార్పొరేషన్ కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గత 25 ఏళ్లుగా ఈ మార్కెట్పై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు న్యాయం…
GUNTUR CITY NEWS: ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్ర గుంటూరు సాధ్యం
నగర ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్ర గుంటూరు సాధ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కొబ్బరితోటలో ఉన్న జీఎంసీ ప్లాంట్స్ డబ్ల్యూ.హెచ్.ఈ, శానిటరీ వేస్ట్ షెడ్ మరియు ఘన…
GUNTUR CITY NEWS: ప్లాస్టిక్ రహిత గుంటూరు లక్ష్యంగా సమష్టి కృషి
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పిలుపుమానవాళి ఆరోగ్యానికి, పర్యావరణ సమతౌల్యానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ…
GUNTUR DISTRICT NEWS: ప్రతి గ్రామం పరిశుభ్రతకు నిలయం కావాలి
ప్రతి గ్రామం పరిశుభ్రతకు నిలయం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. స్వర్థ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (సాసా) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో దుగ్గిరాలలో శనివారం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన…

