Visakha Citry news :సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్ ప్రారంభం.. ఈ-ప్రజా రవాణాకు నూతన శకం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
విశాఖపట్నం, జూలై 25: రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో ఏర్పాటు…
Vijayawada Local News :పార్టీ బలోపేతమే లక్ష్యం.. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక- వసంత వెంకట కృష్ణప్రసాద్
విజయవాడ రూరల్, జూలై 24 :- తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలే ప్రధాన బలమని, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం…
Guntur Local News :తల్లికి వందనం నగదు జమపై లబ్ధిదారుల హర్షం
పెదకాకాని :- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "తల్లికి వందనం" పథకం కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడంతో పెదకాకాని మండలం లూధరగిరి గ్రామానికి చెందిన తల్లులు ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల విద్యాభారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం…
Chirala Local News :సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో తొలి గ్రాడ్యుయేషన్ డే ఘనంగా
చీరాల, జూలై 24 (వార్త): చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో తొలి గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె.…
Guntur City News :పోస్టల్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు.. ప్రజలకు మరింత చేరువగా ఇండియా పోస్ట్సాంకేతికత, సేవా దృక్పథంతో సేవల విస్తరణ – వికసిత్ భారత్ లక్ష్య సాధనలో పోస్టల్ శాఖ కీలక పాత్ర-కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు: భారత తపాలా శాఖను ప్రపంచ స్థాయి సేవా సంస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత సంస్కరణలు అమలు చేస్తోందని కేంద్ర కమ్యూనికేషన్స్ & గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో ఆధునీకరించిన కొత్తపేట, చంద్రమౌళి…
Narasaraopet Local News :రేపటి నుంచి తొలి ఏకాదశి వేడుకలు-కోటప్పకొండలో ప్రత్యేక అభిషేకాలు
కోటప్పకొండ, జూలై 24: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర రావు తెలిపారు. ఈ మూడు…
Vijayawada Local News :డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండ2029 నాటికి రాష్ట్రంలో 45 లక్షల మంది ‘లఖ్పతి దీదీలు’ లక్ష్యం-లంకా దినకర్
విజయవాడ: ఇరవై సూత్రాల కార్యక్రమాల (వికసిత్ భారత్–స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్ శుక్రవారం విజయవాడ ఎంజీ రోడ్డులోని బాపు మ్యూజియంలో దేవకీ దేవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల…
CHINTALAPUDI: విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
బాయ్స్ కాలేజ్ హాస్టల్ ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ డిమాండ్ CITY NEWS TELUGU | CHINTALAPUDI: విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ చింతలపూడి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. స్థానిక జూనియర్ కళాశాల నుంచి ఫైర్…
CHINTALAPUDI: ‘తల్లికి వందనం’ అర్హులందరికీ లబ్ధి అందేలా చర్యలు
CHINTALAPUDI వెల్ఫేర్ అసిస్టెంట్లతో జిల్లా అధికారి జి. వెంకట్ నాయుడు సమీక్ష CITY NEWS TELUGU | CHINTALAPUDI: ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ కార్యక్రమంపై స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు జిల్లా అధికారి…
ELURU: డిసెంబర్ నాటికి 90 శాతం అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం – ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ
రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ CITY NEWS TELUGU | ఏలూరు: ఏలూరు నగరంలో రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, డిసెంబర్ నెలాఖరులోగా ప్రధాన రహదారులను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పెండింగ్లో…

