AP POLITICAL NEWS: టీడీపీ మహానాడు ఏర్పాట్లపై సమీక్ష
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ భేటీలో మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. దీనికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడులో ప్రతిబింబించాలి.…
GUNTUR DISTRICT NEWS: జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో అధికారుల పర్యటన
జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయి బాట పట్టారు. వారంలో గురు, శుక్ర, శని వారాలు - మూడు రోజులు అధికారులు - మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని…
GUNTUR DISTRICT NEWS: GMC ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం – ప్రజాభిమానం ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక : ఎమ్మెల్యే రామాంజనేయులు
ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులతో ఎల్ఈఎం బి. రామాంజనేయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూరాబోయే GMC ఎన్నికలు కూటమి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో TDP, JSP, BJP కలిసి పోటీ చేస్తాయి. సీట్ల కేటాయింపులో ఏ పార్టీకి సీటు వచ్చినా, అది…
GUNTUR CITY NEWS: ఢిల్లీ విజ్ఞాన విహారయాత్రలో భాగంగా రాష్ట్రపతి భవన్ సందర్శించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఢిల్లీ విజ్ఞాన విహారయాత్ర విద్యార్థుల జీవితాల్లో చిరస్మరణీయ అనుభూతిగా మారింది. పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థిని, విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే…
GUNTUR CITY NEWS: మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత
గుంటూరు నగరంలోని ప్రధాన రహదారులను ఆధునికమైన మౌలిక వసతులతో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ సిఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి నగరంలోని కాకాని రోడ్,…
GUNTUR DISTRICT NEWS: కలెక్టర్ కు కృతఙ్ఞతలు తెలిపిన కొత్త రెడ్డిపాలెం వాసులు – డయేరియా బాధితులు అందరూ కోలుకుని ఆనందంగా ఇంటికి గుంటూరు
చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో డయేరియాకు గురైన 60 మంది కోలుకుని ఆనందంగా ఇంటికి వెళ్లారు. ఈ మేరకు కొత్త రెడ్డిపాలెం వాసులు తరుపున కోడూరు బెంజమిన్ జిల్లా కలెక్టర్ కు కృతఙ్ఞతలు తెలుపుతూ మెయిల్ పంపించారు. అందరు కోలుకుని ఇంటికి…
GUNTUR CITY NEWS: గుంటూరులో డివిజన్ ల పునర్విభజన పై వైఎస్సార్సీపీ అభ్యంతరం
గుంటూరు నగరపాలక సంస్థలో డివిజన్ ల పునర్విభజన అశాస్త్రీయంగా జరుగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు లోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ నూరి ఫాతిమా, ప్రత్తిపాడు ఇన్చార్జి బాలసాని కిరణ్ తో కలిసి మీడియాతో…
AP LATEST NEWS: అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆలోచనను విరమించండి – పౌర సంస్థల విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 వేల 618 ఎకరాలలో 7 వేల 472 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన మెగా గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని పౌర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈనెల 19వ తేదీన…
GUNTUR DISTRICT NEWS: జన గణనను తనిఖీ చేసిన కలెక్టర్
జనాభా గణనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని జిల్లా ప్రిన్సిపాల్ సెన్సస్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. గుంటూరు మండలం బుడంపాడులో జన గణనను జిల్లా కలెక్టర్ మంగళ వారం తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలో చేపడుతున్న…
GUNTUR DISTRICT NEWS: పీకలవాగును తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరు మండలం బుడంపాడు వద్ద పీకలవాగును జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ మంగళ వారం తనిఖీ చేశారు. పీకలవాగు పరిస్థితిని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. వాస్తవ ప్రవాహ మార్గాన్ని ప్రక్కకు మరల్చటం వలన గుంటూరు పట్టణం దిశ…

