Venukonda Local News :వినుకొండ కొండపై తొలి ఏకాదశి వేడుకలు.. శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వినుకొండ కొండపై కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అఖండ జ్యోతిని వెలిగించి భక్తులకు తొలి…

Sharat
By

Machilipatnam Local News :సైకిల్‌పై విధులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ-పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశం

మచిలీపట్నం (కృష్ణా జిల్లా): పర్యావరణ పరిరక్షణతో పాటు వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రతి శనివారం సైకిల్‌పై విధులకు హాజరవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే మోటారు వాహనాలను వినియోగించాలని ప్రజలకు…

Sharat
By

Bapatla Local News :విద్య విజయానికి గుర్తింపు మాత్రమే కాదు.. బాధ్యత కూడా- గవర్నర్ షేక్ అబ్దుల్ నజీర్

బాపట్ల:- వ్యవసాయ విద్యార్థులు తమ విద్యను ఎంతో శ్రద్ధతో పెంచి పోషించిన ఒక విత్తనంలా భావించాలని, విలువలు, కృషి, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతోనే నిజమైన సామర్థ్యాన్ని వెలికితీయగలరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ షేక్ అబ్దుల్ నజీర్ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో…

Sharat
By

Vijayawada city news :సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన-126 మందికి వైద్య సేవలు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వారాంతాల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరాల ద్వారా పేద,…

Sharat
By

Penamaluru Local News:పెనమలూరులో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

పెనమలూరు:-ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ డీకే బాలాజి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పెనమలూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన.. ఈ కార్యక్రమం పురోగతిపై ప్రత్యేక అధికారులు మరియు ఎన్నికల…

Sharat
By

Kankipadu Local News :పునాదిపాడులో నూతన పాఠశాల భవనం ప్రారంభానికి ముమ్మర ఏర్పాట్లు.. పరిశీలించిన కలెక్టర్ డీకే బాలాజీ

కంకిపాడు, జూలై 24 (వార్త): రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 27న కంకిపాడు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పునాదిపాడులో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం…

Sharat
By

Machilipatnam Local News : విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం-మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం :- విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని…

Sharat
By

Parchuru Local News :అద్భుతమైన గురుకులాలే లక్ష్యం… ప్రతి విద్యార్థిని ఉన్నత స్థాయికి చేర్చడమే ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

యద్దనపూడి: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని, ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరేలా అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. యద్దనపూడిలో నిర్వహించిన…

Sharat
By

Visakha Local News :సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విశాఖపట్నం: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సింహాచలాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆలయానికి చేరుకోగా దేవస్థానం ఈవో వెంకట్రావు, ఆలయ…

Sharat
By

Visakha Citry news :సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్ ప్రారంభం.. ఈ-ప్రజా రవాణాకు నూతన శకం: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విశాఖపట్నం, జూలై 25: రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో ఏర్పాటు…

Sharat
By