Bapatla Local News :గురు పౌర్ణమి సందర్భంగా శిరిడీ సాయి మందిరంలో ప్రత్యేక పూజలునాలుగు వేల మంది భక్తులకు అన్నసంతర్పణ

చిన్నగంజాం: జూలై 29 :- బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రైల్వే స్టేషన్ సమీపంలోని శిరిడీ సాయి మందిరంలో తెల్లవారుజాము నుంచే భక్తులు…

Sharat
By

Vijayawada city news :ఎల్‌నినో ప్రభావంతో రైతులందరికీ పీఎం ఫసల్ బీమా నమోదు తప్పనిసరిగ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కల్పించాలివ్యవసాయ, పారిశ్రామిక, రిటైల్ రంగాలకు బ్యాంకులు రుణాలివ్వడంలో చొరవ చూపాలి

విజయవాడ:జూలై 28:- ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఎలాంటి రైతు నష్టపోకుండా పీఎం ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద 100 శాతం నమోదు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లను ఆదేశించారు. గ్రామీణ మహిళలకు ఆర్థిక…

Sharat
By

Eluru City news :నవజాత శిశువు మృతిపై సమగ్ర విచారణ.. బాధ్యులపై కఠిన చర్యలు: కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు: జూలై 29 : - ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకున్న నవజాత శిశువు మృతిపై సమగ్ర విచారణ నిర్వహించి, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. బుధవారం…

Sharat
By

Bapatla City News: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ

ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభను విజయవంతం చేయాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల…

Sharat
By

Guntur City news :గుంటూరు మెడికల్ కళాశాలలో రెండు రోజుల CISP వర్క్‌షాప్ విజయవంతంగా ముగింపు

గుంటూరు: జూలై 29:- గుంటూరు మెడికల్ కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ ఆధ్వర్యంలో నూతన మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ (MEU) ప్రాంగణంలో నిర్వహించిన రెండు రోజుల కరికులం ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్ (CISP) వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఎన్‌ఎంసీ ప్రాంతీయ కేంద్రం,…

Sharat
By

Bapatla city news :ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ అందాలి-జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

బాపట్ల: - రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం లబ్ధి జిల్లాలోని అర్హులైన ప్రతి విద్యార్థికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి 'తల్లికి వందనం'…

Sharat
By

Parchuru Local News :గుంటూరు ఛానల్ పొడిగింపుపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టత

గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించే పనుల్లో జరుగుతున్న జాప్యంపై శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు స్పందించారు. ఈ ఆలస్యానికి ఎలాంటి నిర్లక్ష్యం కారణం కాదని, కేవలం సాంకేతిక సమస్యల వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ విషయంలో…

Sharat
By

Machilipatnam City news:ఇది “మెగా” కాదు… “దగా” డీఎస్సీ-డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి

మచిలీపట్నం, జూలై 28 : -కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ–2025లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇది "మెగా డీఎస్సీ" కాదు "దగా డీఎస్సీ" అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉప్పాల రాము ధ్వజమెత్తారు. డీఎస్సీ అవకతవకలపై…

Sharat
By

Palnadu distric news :ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘ప్రాణదానం ట్రస్ట్’ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం

నరసరావుపేట (పల్నాడు జిల్లా):-ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయిన దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 'ప్రాణదానం ట్రస్ట్' బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరెంటు షాకులు, రహదారి ప్రమాదాలు మరియు కర్మాగారాల్లో జరిగే ప్రమాదాల వల్ల చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా ఆధునిక కృత్రిమ…

Sharat
By

Palnadu Distric News :అంజిరెడ్డి ఆసుపత్రిలో 110వ కాక్లియర్ ఇంప్లాంట్‌కు ‘స్విచ్-ఆన్’ పుట్టుకతో మూగ-చెవిటి చిన్నారికి వినికిడి ప్రపంచం పరిచయం

పల్నాడు జిల్లా: నరసరావుపేట:-పుట్టుకతో వినికిడి, సంభాషణ లోపంతో బాధపడుతున్న ఒక చిన్నారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ, పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్‌లో మంగళవారం 110వ కాక్లియర్ ఇంప్లాంట్ ‘స్విచ్-ఆన్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ ఈఎన్‌టీ,…

Sharat
By