GUNTUR DISTRICT NEWS: నల్లపాడు – బండారుపల్లి స్టేషన్ల మధ్య ROB కి శంకుస్థాపన

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నల్లపాడు - బండారుపల్లి స్టేషన్ల మధ్యన చేపట్టిన చినపలకలూరు ROB శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడారు.గతంలో ఎన్నడూ లేని…

Karthik

GUNTUR DISTRICT NEWS: రైతులు పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

గుంటూరు నగరంలో కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. పెద్ద వాగు ప్రాజెక్టు పనులు నిర్మాణానికి రూ. 500 కోట్లు కేటాయించాలని, రైతాంగానికి…

Karthik

GUNTUR DISTRICT NEWS: ప్రారంభమైన ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం

ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు సందర్శనలు (One Month - One Constituency - Four Visits) మొదటి కార్యక్రమం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్…

Karthik

GUNTUR DISTRICT NEWS: 23న ఉద్యోగులు, ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్

ఉద్యోగులు, ఎస్.సి, ఎస్.టి, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ ను ఈనెల 23వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మతెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారంఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట…

Karthik

GUNTUR CITY NEWS: తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి

గుంటూరు నగరంలో ప్రస్తుత వేసవిలో త్రాగునీటి సరఫరాకి ఏ సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి వార్డ్ లో ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా క్లోరిన్ శ్యాంపిల్స్ తీసి సిఎంఎం యాప్ లో అప్ లోడ్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్…

Karthik

GUNTUR CITY NEWS: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కలిసిన గుంటూరు విద్యార్థులు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విమానంలో విజ్ఞాన విహారయాత్రగా…

Karthik

GUNTUR DISTRICT NEWS: చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలు అందాలి: కలెక్టర్

చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. ప్రభుత్వ సేవలు అందించడంలో యంగ్ ప్రొఫెషనల్స్, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సిబ్బంది కీలక పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. పీపుల్ సెంట్రిక్ గా…

Karthik

GUNTUR CITY NEWS: ప్రతి ఇంటికీ క్యూ ఆర్ కోడ్ తో కూడిన డిజిటల్ డోర్ నెంబర్లు

గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో రానున్నరోజుల్లో ప్రతి ఇంటికీ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ డోర్‌ నెంబర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. గురువారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్…

Karthik

GUNTUR DISTRICT NEWS: ప్రయాణీకులకు వైద్య శిబిరాలు నిర్వహణ

ప్రయాణీకులకు వైద్య శిబిరాలను గుంటూరు, తెనాలి ఆర్.టి.సి బస్ స్టేషన్ లో నిర్వహించామని జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలను బస్ స్టాండ్ లలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారని తెలిపారు.…

Karthik

AP POLITICAL NEWS: టీడీపీ మహానాడు ఏర్పాట్లపై సమీక్ష

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ భేటీలో మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. దీనికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడులో ప్రతిబింబించాలి.…

Karthik