Visakha City News :అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

విశాఖపట్నం: జూలై 31 :- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రతి…

Sharat
By

Guntur City News :స్కీమ్ వర్కర్లకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ డిమాండ్రెండో రోజు కలెక్టరేట్ ముట్టడి.. హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిక

గుంటూరు, జూలై 31 (వార్త): రాష్ట్రంలోని అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, వీవోఏలు, ఆర్పీలు, స్కూల్ స్వీపర్లు తదితర ప్రభుత్వ స్కీమ్ వర్కర్లకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయడంతో పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తదితర…

Sharat
By

Vijayawada City News :బందర్ రోడ్డులో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ట్రాఫిక్ డీసీపీ-ప్రమాదాల నివారణకు రంబుల్ స్ట్రిప్స్, బ్లింకర్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

విజయవాడ, జూలై 30 :- బందర్ రోడ్డులోని పీవీపీ మాల్ సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం ప్రమాద స్థలాన్ని గురువారం పరిశీలించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు…

Sharat
By

Eluru Distric News :ధర్మాజిగూడెం బాలికల హైస్కూల్‌లో పోలీసుల అవగాహన కార్యక్రమం

ధర్మాజిగూడెం: జూలై 30 :- విద్యార్థినుల్లో భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు సైబర్ నేరాలు, లైంగిక వేధింపులు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై చైతన్యం కల్పించేందుకు ధర్మాజిగూడెం బాలికల హైస్కూల్‌లో పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్…

Sharat
By

Visakha City News :స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) నిర్వహించనున్న “భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్–5K” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు

విశాఖపట్నం: జూలై 30:- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ (శుక్రవారం) నిర్వహించనున్న "భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్–5K" కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి,…

Sharat
By

Visakha city news :ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష

విశాఖపట్నం, జూలై 30:- ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలో జరగనున్న పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

Sharat
By

visakha Local News :భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షప్రధాని మోదీ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ

భోగాపురం, జూలై 30: కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల…

Sharat
By

Bapatla city news :బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వ విక్రయ కేంద్రాలు.. ఆగస్టు 1 నుంచి ఐదు మండలాల్లో ప్రారంభం

బాపట్ల, జూలై 30 :- మార్కెట్‌లో బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభించనుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ వెల్లడించారు. బియ్యం ధరల నియంత్రణపై జిల్లా కలెక్టరేట్‌లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్‌లో…

Sharat
By

Bapatla Local News :పౌర హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత-తహసీల్దార్ షేక్ సలీమా

బాపట్ల, జూలై 30 :- పౌర హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బాపట్ల మండల తహసీల్దార్ షేక్ సలీమా పేర్కొన్నారు. బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో గురువారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి…

Sharat
By

Bapatla Local News :పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత-నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్

బాపట్ల, జూలై 30 :- పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని బాపట్ల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ ఆవల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం అనే పంచభూతాల పరిరక్షణే నేచర్…

Sharat
By