vijayawada city news :దేవాలయ నిర్మాణ స్ఫూర్తిని ఆధునిక నిర్మాణాల్లో ప్రతిబింబించాలి-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, ఆగస్టు 2:- భారతీయ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా వేల ఏళ్ల వాస్తు వైభవం, శాస్త్రీయ ఆలోచనలకు ప్రతీకలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. భారతీయ దేవాలయ నిర్మాణ స్ఫూర్తిని…
Vijayawada City news :పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీబాబా
విజయవాడ, ఆగస్టు 2:- భారత జాతీయ పతాక రూపకర్త, తెలుగు జాతికి గర్వకారణమైన పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి బాజీబాబా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన…
Vijayawada City news :డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలి-పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ;- పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులతో సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో…
Chirala Local News :సెయింట్ ఆన్స్ కాలేజ్లో ‘సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్’పై గెస్ట్ లెక్చర్
చీరాల, ఆగస్టు 1 :- చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థుల కోసం "సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ (ఎస్డీఎల్సీ)" అంశంపై శనివారం గెస్ట్ లెక్చర్…
Vijayawada City News :నీట్-యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 4 నుంచి తొలి విడత ప్రారంభం
విజయవాడ, ఆగస్టు 1 : నీట్-యూజీ 2026 ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర యూజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు,…
Amaravathi Local News :రైతులందరికీ శుభవార్త.. ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు
అమరావతి, జూలై 31:- ఖరీఫ్-2026 సీజన్కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద వరి మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు (ప్రీమియం చెల్లింపు) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 15 రోజులపాటు…
Vijayanagaram Local news :ఉత్తరాంధ్రకు ఉపాధి హబ్గా భోగాపురం ఎయిర్పోర్టు-ప్రత్తిపాటి
విజయనగరం, జూలై 31 :- భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతం దేశంలోనే ఉత్తమ ఉపాధి అవకాశాల కేంద్రంగా రూపుదిద్దుకోబోతోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ప్రజల జీవన విధానంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయని,…
Palnadu Distric News :అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సూరేపల్లి శివకుమార్ను పరామర్శించిన డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి
నరసరావుపేట, జూలై 31: నకరికల్లు మండలం నకరికల్లు గ్రామానికి చెందిన సూరేపల్లి శివకుమార్ అనారోగ్యంతో నరసరావుపేటలోని లైఫ్ లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి…
Bapatla Distric News :అమృతలూరులో ‘మీకోసం (PGRS)’లో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు
అమృతలూరు, జూలై 28: అమృతలూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన "మీకోసం (PGRS) – ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం"లో వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి…
Palnadu Distric news :పల్నాడు జిల్లా ఇన్చార్జి డీఎంహెచ్వోగా డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్ నియామకం
Palnadu: జూలై 31: బాపట్ల జిల్లా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్ను పల్నాడు జిల్లా ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్వో)గా నియమిస్తూ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ…

