vijayawada city news :దేవాలయ నిర్మాణ స్ఫూర్తిని ఆధునిక నిర్మాణాల్లో ప్రతిబింబించాలి-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, ఆగస్టు 2:- భారతీయ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా వేల ఏళ్ల వాస్తు వైభవం, శాస్త్రీయ ఆలోచనలకు ప్రతీకలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. భారతీయ దేవాలయ నిర్మాణ స్ఫూర్తిని…

Sharat
By

Vijayawada City news :పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీబాబా

విజయవాడ, ఆగస్టు 2:- భారత జాతీయ పతాక రూపకర్త, తెలుగు జాతికి గర్వకారణమైన పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి బాజీబాబా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన…

Sharat
By

Vijayawada City news :డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలి-పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు

విజయవాడ;- పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులతో సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో…

Sharat
By

Chirala Local News :సెయింట్ ఆన్స్ కాలేజ్‌లో ‘సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్’పై గెస్ట్ లెక్చర్

చీరాల, ఆగస్టు 1 :- చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) విభాగం ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థుల కోసం "సాఫ్ట్‌వేర్ లైఫ్ సైకిల్ (ఎస్‌డీఎల్‌సీ)" అంశంపై శనివారం గెస్ట్ లెక్చర్…

Sharat
By

Vijayawada City News :నీట్-యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 4 నుంచి తొలి విడత ప్రారంభం

విజయవాడ, ఆగస్టు 1 : నీట్-యూజీ 2026 ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర యూజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు,…

Sharat
By

Amaravathi Local News :రైతులందరికీ శుభవార్త.. ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు

అమరావతి, జూలై 31:- ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద వరి మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు (ప్రీమియం చెల్లింపు) గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 15 రోజులపాటు…

Sharat
By

Vijayanagaram Local news :ఉత్తరాంధ్రకు ఉపాధి హబ్‌గా భోగాపురం ఎయిర్‌పోర్టు-ప్రత్తిపాటి

విజయనగరం, జూలై 31 :- భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతం దేశంలోనే ఉత్తమ ఉపాధి అవకాశాల కేంద్రంగా రూపుదిద్దుకోబోతోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ప్రజల జీవన విధానంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయని,…

Sharat
By

Palnadu Distric News :అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సూరేపల్లి శివకుమార్‌ను పరామర్శించిన డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి

నరసరావుపేట, జూలై 31: నకరికల్లు మండలం నకరికల్లు గ్రామానికి చెందిన సూరేపల్లి శివకుమార్ అనారోగ్యంతో నరసరావుపేటలోని లైఫ్ లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి…

Sharat
By

Bapatla Distric News :అమృతలూరులో ‘మీకోసం (PGRS)’లో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు

అమృతలూరు, జూలై 28: అమృతలూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన "మీకోసం (PGRS) – ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం"లో వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి…

Sharat
By

Palnadu Distric news :పల్నాడు జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్ నియామకం

Palnadu: జూలై 31: బాపట్ల జిల్లా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్‌ను పల్నాడు జిల్లా ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో)గా నియమిస్తూ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ…

Sharat
By