GUNTUR DISTRICT NEWS: పెట్రోల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఆందోళన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు పెట్రోల్, డీజిల్ పై పెంచిన ధరలను ఖండిస్తు కాంగ్రెస్ పార్టీ జిల్లా నగర కమిటీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆటోని తాడుతో లాగుతూ ఇందన భారం గురించి తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా…
GUNTUR DISTRICT NEWS: కొత్త రెడ్డిపాలెం ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం
చేబ్రోలు గ్రామపంచాయతీ పరిధి కొత్త రెడ్డిపాలెం ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్ తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలను ఆదివారం స్వయంగా తనిఖీ చేశారు. పాత పల్లెలో గత మూడు రోజుల…
GUNTUR CITY NEWS: సిపిఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సిపిఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం...గుంటూరు 29వ డివిజన్ చుట్టుగుంట పోలేరమ్మ గుడి వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో, శంకర కంటి ఆసుపత్రి (పెదకాకాని) సహకారంతో ఉచిత కంటి వైద్య…
GUNTUR CITY NEWS: గుంటూరు పశ్చిమను ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్న సత్సంకల్పంతో ప్రతి వారం ఒక్కో డివిజన్ లో మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు…
GUNTUR DISTRICT NEWS: పి.జి.ఆర్.ఎస్ కు ప్రాధాన్యత – పి.జి.ఆర్.ఎస్ కు టోల్ ఫ్రీ నంబర్ 1100
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) ను ప్రాధాన్యతతో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ 1100 ఏర్పాటు చేసి ఆర్జీల పరిస్థితి తెలుసుకునే ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార…
GUNTUR DISTRICT NEWS: కార్మికుల ఆరోగ్యం పట్ల యాజమాన్యాలు శ్రద్ధ వహించాలి
వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా కార్మికుల ఆరోగ్యం పట్ల యాజమాన్యాలు శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ స్పష్టం చేశారు. వేసవి ఎండ తీవ్రత పట్ల కార్మికులు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వేసవిలో ఎండ తీవ్రత పట్ల…
పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితం – ఘనంగా టీడీపీ క్యాడర్ మీటింగ్
పోలవరం:పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో క్యాడర్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ శ్రీ బొరగం శ్రీనివాసులు పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి పనులు, రాబోయే కార్యక్రమాలు…
NTR distric news :పరిటాల గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం-కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా
నందిగామ (ఎన్టీఆర్ జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా ఈరోజు నందిగామ నియోజకవర్గ పరిధిలోని పరిటాల గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని చెత్త…
NTR distric news :జగ్గయ్యపేట నడిబొడ్డున దశాబ్దాల ‘ఎర్ర కాలువ’ శాపానికి మోక్షం-రూ.5.60 కోట్ల భారీ నిధుల కేటాయింపు
జగ్గయ్యపేట (స్పెషల్ రిపోర్ట్): జగ్గయ్యపేట పట్టణ నడిబొడ్డున దశాబ్దాలుగా ప్రజలను పీడిస్తున్న, తీవ్ర అనారోగ్యాలకు కేంద్రంగా మారిన ‘ఎర్ర కాలువ’ సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. ఎర్ర కాలువ ఆధునికీకరణ, ప్రక్షాళనతో పాటు ఇరువైపులా పటిష్టమైన రక్షణ గోడల (Retaining…
NTR distric news :కూటమి పాలనలో ‘నట్టేట మునిగిన’ రైతు- జగన్ ప్రభుత్వమే అన్నదాతకు శ్రీరామరక్ష
నందిగామ (ఎన్టీఆర్ జిల్లా):-"రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా నిలిస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాతలను నిండా ముంచేస్తోంది" అని వైకాపా స్టేట్ జాయింట్ సెక్రటరీ మద్దుకూరు సాయిబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం నందిగామలో…

