NTR Distric news :అనాసాగరం గ్రామస్థుల ఆందోళన-మా గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దు – పెడితే ఉద్యమిస్తాం

నందిగామ: నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న అధికారుల నిర్ణయంపై గ్రామస్థులు సమరశంఖం పూరించారు. బుధవారం నాడు అనాసాగరం గ్రామ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి నందిగామ మున్సిపల్ కమిషనర్ లోవరాజును, ఆర్.డి.ఓ.ను కలిసి…

Sharat
By

Vijayawada city news :విజయవాడలో ఘోరం-మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య

విజయవాడ (క్రైమ్ విభాగం): మద్యం మత్తు, క్షణికావేశం ఒక ప్రాణాన్ని బలిగొన్నాయి. తల్లిని దూషించాడనే కోపంతో ఓ యువకుడు తన స్నేహితుడిని నాపరాయితో తల పగులగొట్టి అత్యంత కిరాతకంగా చంపిన ఘటన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో…

Sharat
By

Bapatla city news :బాపట్లలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ‘పోషణ్ కిట్ల’ పంపిణీ-లబ్ధిదారుల హర్షం

బాపట్ల :- ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు మరియు లోక్ సభ ప్యానల్ స్పీకర్ శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ చేపట్టిన ‘పోషకాహార కిట్ల’ పంపిణీ కార్యక్రమం బాపట్ల మండలంలో ఉత్సాహంగా సాగుతోంది. నియోజకవర్గవ్యాప్తంగా గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంపై…

Sharat
By

DISTRICT NEWS NEET పరీక్ష పేపర్లు లీకైన విధానంపై గుంటూరులో పెద్ద NSUI నిరసన

రాజస్థాన్ రాష్ట్రంలో NEET పరీక్ష పేపర్లు లీకైన విధానంపై మరియు మే 3 తారీఖున 22 లక్షల 70 వేల మంది విద్యార్థులు NEET పరీక్షలు రాసిన తరువాత NTA పరీక్షలను రద్దు చేయడంతో గుంటూరులో NSUI పక్షాన రాజీవ్ గాంధీ…

Karthik

Vijayawada city news :జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ తీపి కబురు- ఉత్తమ ప్రతిభావంతులకు భారీ నగదు పురస్కారాలు

విజయవాడ, మే 13: జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన మీడియా ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. 2025-26 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనపరిచిన జర్నలిస్టులకు రాష్ట్రస్థాయి అవార్డులు ప్రధానం చేయాలని నిర్ణయించింది. బుధవారం విజయవాడలోని మీడియా అకాడమీ…

Sharat
By

GUNTUR CITY NEWS: ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యర్ధాలను తొలగించాలి

గుంటూరు నగరంలో వార్డుల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తైన ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్ధాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించాలని, నిర్మాణానికి ముందే పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం…

Karthik

GUNTUR DISTRICT NEWS: ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలి

ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. మంగళ, బుధవారాలలో జరిగిన అగ్ని ప్రమాదాలు దృష్ట్యా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్…

Karthik

Machillipatnam city news :మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ-పరిశుభ్రతపై సీరియస్, వినూత్న కళాఖండంపై ప్రశంసలు

మచిలీపట్నం, మే 13 (ప్రతినిధి): కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో మెరుపు తనిఖీలు నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకుండా బస్టాండ్‌కు చేరుకున్న ఆయన, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల…

Sharat
By

GUNTUR DISTRICT NEWS: ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్ – ప్రజల సురక్షిత ప్రథమ ప్రాధాన్యత

ఆసుపత్రులు, కార్యాలయాల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. మంగళ, బుధవారాలలో జరిగిన అగ్ని ప్రమాదాలు దృష్ట్యా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పలు…

Karthik

Anantha Babu Bail రద్దు వెనుక ఉన్న ఆ 1 షాకింగ్ నిజం ఇదే!

Anantha Babu Bail వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు న్యాయ వర్గాల్లో పెను సంచలనం నమోదైంది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం…

Bhuvana