బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ 5 జిల్లాలకు భారీ వర్ష సూచన!
బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం Bay of Bengal Weather పరిస్థితులు ప్రస్తుతం ఆందోళనకరంగా మారుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో ఒక సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు ధృవీకరించారు. ఈ అల్పపీడన ప్రభావంతో…
ఏపీ ప్రభుత్వ 7 అద్భుతమైన పొదుపు నిర్ణయాలు – చారిత్రాత్మక అడుగు!
ఇంధన పొదుపు దిశగా ఏపీ అడుగులు Fuel Saving Measures (ఇంధన పొదుపు చర్యలు) ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అత్యవసరంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…
GUNTUR CITY NEWS: గుంటూరు ప్రజలకు జన గణన అలెర్ట్
దేశాభివృద్ధి మరియు భవిష్యత్తు ప్రణాళికల కోసం అత్యంత కీలకమైన 'జన గణన 2027' ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. గురువారం శ్యామల నగర్ 9వ లైన్లో కమిషనర్ స్వయంగా పర్యటించి, పలు…
NTR distric news :విధుల పట్ల నిర్లక్ష్యం-పెనుగంచిప్రోలు ఆలయ అర్చకుడిపై సస్పెన్షన్ వేటు
పెనుగంచిప్రోలు (ఎన్.టి.ఆర్. జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన ఓ అర్చకుడిపై వేటు పడింది. విధులకు ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు కావడమే కాకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఆలయ ఈఓ సదరు…
Hyderabad city news :ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ పూర్వ విద్యార్థిని ఘనత-జూనియర్ సివిల్ జడ్జిగా వదినపల్లి రత్నకుమారి
హైదరాబాద్ (కవాడిగూడ): కవాడిగూడలోని ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ గర్వించదగ్గ మైలురాయిని అందుకుంది. ఈ పాఠశాలలో 2015-16 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని వదినపల్లి రత్నకుమారి ప్రతిష్టాత్మకమైన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె యాదాద్రి భువనగిరి…
Hyderabad city news :నీట్ పేపర్ లీకేజీపై భగ్గుమన్న ఎస్.ఐ.ఓ (SIO)-ట్యాంక్ బండ్ వద్ద భారీ ఆందోళన
Hyderabad :-"నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (SIO) నేడు హైదరాబాద్లోని ట్యాంక్…
Hyderabad city news :కేంద్రానిది విద్యార్థుల జీవితాలతో చెలగాటం- ఆప్ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ ధ్వజం
హైదరాబాద్: నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం హైదరాబాద్లోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..…
GUNTUR CITY NEWS: యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టండి
గుంటూరులో ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. డ్రెయిన్ల నిర్మాణం వేగవంతం చేయండి. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించండి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రెయిన్లు, రోడ్లు, విద్యుత్ సరఫరా ట్రాఫిక్ వంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పూర్తి…
Chirala Local news :సెయింట్ ఆన్స్లో ప్రశాంతంగా AP EAPCET పరీక్షలు-రెండో రోజు 1,087 మంది విద్యార్థులు హాజరు
వేటపాలెం, మే 13 :- చీరాల మండల పరిధిలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (AP EAPCET - 2026) రెండో రోజు అత్యంత ప్రశాంతంగా…
NTR Distric news :అనాసాగరం గ్రామస్థుల ఆందోళన-మా గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దు – పెడితే ఉద్యమిస్తాం
నందిగామ: నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న అధికారుల నిర్ణయంపై గ్రామస్థులు సమరశంఖం పూరించారు. బుధవారం నాడు అనాసాగరం గ్రామ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి నందిగామ మున్సిపల్ కమిషనర్ లోవరాజును, ఆర్.డి.ఓ.ను కలిసి…

