PALNADU NEWS: స్వీయ గణనపై అవగాహనకు 26న 5కె రన్ – పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

భారత జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నరసరావుపేట పట్టణంలో ఈ నెల 26వ తేదీ ఉదయం 7.00 గంటలకు “సెన్సస్ 5కే రన్” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. ఈ 5కే…

Karthik

OIL ISSUE IN GUNTUR: బ్లాక్ మార్కెట్ కు తరలి పోయిన డీజిల్…. వాహనదారులకు కష్టాలు.

జిల్లాలో డీజిల్ కొరత మరింత తీవ్రరూపం దాల్చింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉన్న డీజిల్ కొరత ప్రస్తుతం పట్టణాలకు కూడా తాకింది. ట్రాక్టర్లు, ఆటోలు, కార్లు లాంటి డీజిల్ తో నడిచే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. డీజిల్ కోసం…

Karthik

Guntur:మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం: పందుల స్వైరవిహారంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సానిటరీ విభాగం!

గుంటూరు (city news telugu ): నగరంలోని మహాత్మా గాంధీ నగర్ (చుట్టుగుంట ఏరియా) నివాసితులు పందుల బెడదతో నరకయాతన అనుభవిస్తున్నారు. గెలాక్సీ బార్ వెనుక వైపు రోడ్డులో పందులు గుంపులు గుంపులుగా చేరుతూ అపరిశుభ్రతను వెదజల్లుతున్నాయి. ఈ సమస్యపై స్థానిక సానిటరీ…

City News Telugu

GUNTUR CITY NEWS: రండి… స్వీయ గణనలో పాల్గొనండి – ఇంకా నాలుగు రోజులే

ప్రజలు స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్  కె.మయూర్ అశోక్ కోరారు. జనాభా గణనపై ప్రజల్లో అవగాహనలోభాగంగా ఆదివారం "సెన్సస్ 5 కె రన్" ను జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ అశుతోష్…

Karthik

Vijayawada city news :డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నవశకం.. వీసీ డా. పులాల చంద్రశేఖర్ ఏడాది పాలనపై ప్రశంసల జల్లు

విజయవాడ, ఏప్రిల్ 25 (ప్రజా గళం): విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Dr. NTR UHS) ప్రగతి పథంలో దూసుకుపోతోంది. వైస్ చాన్సలర్ డాక్టర్ పులాల చంద్రశేఖర్ పదవీ బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా, యూనివర్సిటీలో…

Sharat
By

Ponnuru city News :వైసీపీ నేతలపై ధూళిపాళ్ల నరేంద్ర నిప్పులు-అవి మొసలి కన్నీరు.. అంతా కొత్త నాటకం

పొన్నూరు, గుంటూరు జిల్లా: వైసీపీ నాయకుల తీరుపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల పట్ల వైసీపీ నేతలు ప్రదర్శిస్తున్నది ప్రేమాభిమానం కాదని, అది కేవలం "మొసలి కన్నీరు" మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం మీడియా…

Sharat
By

Hyderabad city News :మళ్ళీ రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి.. వైకాపాపై సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు ముగిశాయి. ఏపీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భాగంగా, హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సుమారు 13 గంటల పాటు ఈ తనిఖీలు…

Sharat
By

Visakha city news :విశాఖలో వి.ఐ.పిల సందడి-ఏర్పాట్లను ముమ్మరం చేసిన జిల్లా కలెక్టర్

విశాఖపట్నం, ఏప్రిల్ 25: నగరంలో ఈ నెల 27న జరగనున్న ఉప రాష్ట్రపతి, గవర్నర్ మరియు ముఖ్యమంత్రి పర్యటనల దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పర్యటన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం…

Sharat
By

chilakuluripet Local News :ప్రజారోగ్య రక్షణలో ‘కూటమి’ మార్కు.. చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం

చిలకలూరిపేట: ప్రజారోగ్య పరిరక్షణలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిదర్శనంగా చిలకలూరిపేట 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిలిచింది. వైద్య సేవల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గాను ఈ ఆసుపత్రికి ప్రతిష్టాత్మకమైన నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (NQAS) గుర్తింపు లభించింది.…

Sharat
By

Guntur Local News :గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సిందే.. దశ మారాల్సిందే-కలెక్టర్ సాయి కాంత్ వర్మ

గుంటూరు, ఏప్రిల్ 25: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సీరియస్ అయ్యారు. "పనులు ప్రారంభం కావాల్సిందే.. గృహాల దశ మారాల్సిందే" అని ఆయన అధికారులను, గుత్తేదారులను గట్టిగా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో…

Sharat
By