జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగా మొదటి రోజు అనగా 28-06-2026 వ తేదీన 1,50,637 మంది 0-5 సంవత్సరం వయస్సు లోపు పిల్లలకు గాను 913 బూత్ లద్వారా 1,43,886 మంది పిల్లలకు (95.52%) పోలియో చుక్కలు వేశారు. వీరిలో 157 మందికి మొబైల్ టీమ్స్ ద్వారా,537 మందికి ట్రాన్సిట్ బూతులు ద్వారా పల్స్ పోలియో చుక్కలు వేసినారు. మిగిలినవారిని 29,30 వ తేదీలలో గృహదర్చనములు ద్వారా పూర్తి చేయటం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె.విజయలక్ష్మి తెలిపారు .
GUNTUR DISTRICT NEWS: జిల్లాలో విజయవంతం అయిన పల్స్ పోలియో కార్యక్రమం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
moderate rain
27° _ 27°
78%
2 km/h
Mon
27 °C
Tue
30 °C
Wed
35 °C


