GUNTUR DISTRICT NEWS: వేసవి కాలంలో గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

Karthik
3 Views
Oplus_16908288

మహిళా బాలల గ్రంథాలయం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు నందు వేసవి విజ్ఞాన శిబిరం ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరుకు 8 గంటల నుండి 12 గంటల వరకు జరగనుంది. పిల్లల ప్రతిభ , సృజనాత్మకత మరియు శారీరిక, మానసిక వికాసానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో పుస్తకం పాఠన అలవాటు పెంపొందించడం, తెలుగు శతక పద్యాలు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడే, వ్రాసే నైపుణ్యం మెరుగుపరుచుట, చిత్ర లేఖనం , కంప్యూటర్ పరిచయం , టైపింగ్, ఇంటర్నెట్ వినియోగంపై శిక్షణ, పేపర్ క్రాఫ్ట్స్, యోగ శిక్షణ మరియు మొదలగు కార్యక్రమాలు నేర్పించునని గ్రంథాలయాథికారి బి. శకుంతల తెలియజేశారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి విజ్ఞాన శిబిరంకు పంపి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Author
Total Views: 3
Share This Article
Leave a review