GUNTUR DISTRICT NEWS: స్వర్థ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర విజయవంతం చేయాలి
స్వర్థ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (సాసా) కార్యక్రమాన్ని శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశించారు. స్వర్థ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (సాసా) కార్యక్రమంపై శుక్రవారం జిల్లా, మండల అధికారులతో టెలి కాన్ఫరెన్స్…
GUNTUR DISTRICT NEWS: కృష్ణనగర్ రైతు బజారుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి
కృష్ణా నగర్ లో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైతు బజార్ భవనానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ…
Vijayawada city news :స్థానిక సమరానికి జనసేన సై… వార్డుల పునర్విభజనపై నాదెండ్ల మనోహర్ కీలక సమీక్ష
విజయవాడ: రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక, నగరపాలక మరియు నగర పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా, గురువారం సాయంత్రం…
NTR distric news :నందిగామలో పసుపు పండుగ-ఘనంగా నియోజకవర్గ మినీ మహానాడు
నందిగామ: నందిగామ పట్టణం గురువారం నాడు పసుపు వర్ణంతో కళకళలాడింది. స్థానిక శ్రీకరం కళ్యాణ మండపంలో నందిగామ నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో సభా ప్రాంగణం జనసందడిగా…
NTR distric news :తిరుపతమ్మ దేవస్థానం పాటదారుల ఆవేదన-ఇచ్చిన హామీలు ఏవి
పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్ జిల్లా): ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో బహిరంగ వేలం ద్వారా లైసెన్సులు పొందిన పాటదారులు ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నామని, దేవస్థానం అధికారులు తమకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.…
jaggaiahpet Local News:రూ. 13 లక్షలు ఏమయ్యాయి-జగ్గయ్యపేట మున్సిపల్ పార్కుపై పాలకుల నిర్లక్ష్యం
జగ్గయ్యపేట, మే 14, 2026: ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్నాయి.. ప్రకటనలు హోరెత్తుతున్నాయి.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం 'అయ్యో' అనేలా ఉంది. జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న మున్సిపాలిటీ పార్కు అభివృద్ధి పనుల పేరిట జరిగిన ఖర్చుకు, అక్కడ కనిపిస్తున్న…
Guntur Distric news :రేపు మామిళ్ళపల్లిలో ‘సత్యమేవ జయతే’ బహిరంగ సభ-జయప్రదం చేయాలని టీడీపీ నాయకుల పిలుపు
పొన్నూరు:-పొన్నూరు నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. మామిళ్ళపల్లి గ్రామంలో చోటుచేసుకున్న అక్రమాలను నియోజకవర్గ ప్రజల ముందు ఉంచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు పొన్నూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు. అక్రమాలను ఎండగడతాం: ఈ సమావేశంలో…
NTR Distric news :రైతుపేట తాగునీటి కష్టాలకు చెక్-కీసర పంపింగ్ మెయిన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ (ఎన్టీఆర్ జిల్లా):-నందిగామ పట్టణ ప్రజల దశాబ్దాల కల, శాశ్వత తాగునీటి పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. పట్టణంలోని రైతుపేట ప్రాంతంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు రూ. 39.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న కీసర పంపింగ్ మెయిన్ పనులకు ఆంధ్రప్రదేశ్…
Palnadu Distric News :ప్రజల ముంగిటకే పాలన- ఒక నెల – ఒక గ్రామంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్
ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” (ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు) కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన…
Bapatla distric news :పావులూరులో వైభవంగా పొలిమేర తిరునాళ్ళు.. స్వామివారిని దర్శించుకున్న మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య
బాపట్ల జిల్లా (పర్చూరు నియోజకవర్గం): ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పొలిమేర అభయాంజనేయ స్వామి వారి 72వ వార్షికోత్సవ (తిరునాళ్ళు) మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య…

