Eluru Distric news :పాపికొండలకు వెళ్తున్న బోటు సాంకేతిక లోపంతో గోదావరి నదిలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన
పోలవరం జిల్లాలోని ప్రసిద్ధ పాపికొండల విహారయాత్రలో శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు సాంకేతిక లోపంతో గోదావరి నదిలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటు ద్వారా పర్యాటకులను సురక్షితంగా…
Bapatla distric news :సహచర ఎమ్మెల్యేలతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్న-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
. తిరుమల, జూన్ 13:- పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, బి.ఎన్. విజయకుమార్ కూడా పాల్గొన్నారు. దర్శనం అనంతరం…
GUNTUR DISTRICT NEWS: ఆరుగురు బాల కార్మికులకు విముక్తి
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ ఫ్యాక్టరీస్ డిపార్ట్ మెంట్ మరియు చైల్డ్ లైన్ డిపార్ట్ మెంట్ వారు ఈరోజు మిర్చి యార్డు పరిధిలోని మిర్చి గ్రేడింగ్ పాయింట్ ల నందు తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆరుగురు బాల…
GUNTUR DISTRICT NEWS: అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేని అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శించారు.జవహర్ లాల్ నెహ్రూ కు ఏమాత్రం మోడీ సరికాదని వ్యాఖ్యానించారు. ఈమేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన…
GUNTUR DISTRICT NEWS: నిత్య యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది
ప్రజల దైనందిత జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. 15 రోజుల యోగ ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ…
GUNTUR DISTRICT NEWS: నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా రూప కల్పనలో బీఎల్ఓ , బీఎల్ఓ సూపర్ వైజర్ల పాత్ర కీలకం
భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టడం జరుగుతున్నదని జిల్లా రెవెన్యు అధికారి ఎన్ ఎస్ కే.ఖాజావలి పేర్కొన్నారు. శుక్రవారం కలక్టరేట్ లో ఎస్.ఆర్. శంకరన్…
GUNTUR CITY NEWS: గుంటూరులో పచ్చదనం మెరుగు పరచాలి
రానున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో ఎవెన్యూ ప్లాంటేషన్ (రోడ్ల ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం) పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్…
GUNTUR DISTRICT NEWS: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరిగింది. బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి పొన్నూరు రోడ్డు వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల,…
GUNTUR CITY NEWS: ఎస్ఐఆర్’కు ప్రతి ఒక్కరూ సహకరించాలి: కమీషనర్
దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్ఐఆర్) ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల ఎలక్ట్రోల్ రిజిస్టేషన్ అధికారి, నగరపాలక…
GUNTUR DISTRICT NEWS: ఎంపీ ల్యాడ్స్ సకాలంలో ఖర్చు చేయాలి: కలెక్టర్
ఎం పి ల్యాడ్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రగతి నివేదికలు సమర్పించాల్సిoదిగా సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వి.సి. హాల్లో ఎం పి ల్యాడ్స్ పనుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.…

