Ap state News :ఏపీ – సింగపూర్ మధ్య ‘డిజిటల్ వాణిజ్య కారిడార్’.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రతిపాదన
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ను చేరువ చేసే దిశగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో కీలక అడుగు వేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ (CIC) సీఈవో గ్లోరియా…
Guntur city news :GGHలో కొత్త పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభం-ప్రజలకు చేరువగా పోలీస్ సేవలు
గుంటూరు, మే 11: గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో రోగులకు, బాధితులకు తక్షణ పోలీస్ సేవలు అందించే లక్ష్యంతో నూతనంగా నిర్మించిన “పోలీస్ ఔట్ పోస్ట్” ను ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు…
Bapatla City News :కన్నవారిని విస్మరించడం బాధ్యతారాహిత్యం- బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్
బాపట్ల, మే 11 (ప్రజా ప్రతినిధి): తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులను తీసుకుని, వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని, ఇది అత్యంత బాధ్యతారాహిత్యమని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్…
Guntur distric News :విద్యార్థులు రోజుకు 30 నిమిషాలు పుస్తక పఠనం చేయాలి-విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘ఉద్భవ్యా’ సదస్సు
వడ్లమూడి, చేబ్రోలు: మారుతున్న సాంకేతిక కాలంలో విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటు, వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని ప్రముఖ బయోగ్రాఫర్, రీడింగ్ కోచ్ రీటా రామమూర్తి గుప్త సూచించారు. శనివారం చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో…
Guntur district News :దేశ రక్షకుల సంక్షేమానికి ‘విజ్ఞాన్స్’ అండ- కలెక్టర్కు రూ.1.64 లక్షల విరాళం అందజేత
వడ్లమూడి (గుంటూరు జిల్లా): చదువుతో పాటు సామాజిక బాధ్యతను, దేశభక్తిని చాటుకోవడంలో తాము ఎప్పుడూ ముందే ఉంటామని విజ్ఞాన్స్ యూనివర్సిటీ మరోసారి నిరూపించింది. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అమరవీరుల కుటుంబాలు మరియు మాజీ సైనికుల సంక్షేమం కోసం…
Bapatla city news :ప్రజల ముంగిటకే పాలన- వాట్సాప్ గవర్నెన్స్పై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కీలక ఆదేశాలు
బాపట్ల, మే 11: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు 'వాట్సాప్ గవర్నెన్స్' అస్త్రంగా మారాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ,…
Hyderabad city News :ప్రేమ వ్యవహారమే ప్రాణం తీసింది- చిల్కలగూడ యావన్ హత్య కేసు ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: సికింద్రాబాద్ చిల్కలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 7 అర్ధరాత్రి జరిగిన యువకుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యావన్ అనే యువకుడిని ప్రియురాలి కుటుంబ సభ్యులే పథకం ప్రకారం అంతమొందించారని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో మొత్తం…
Bapatla Distric News :పోగొట్టుకున్న ఫోన్ను రికవరీ చేసిన కారంచేడు పోలీసులు.. బాధితునికి అందజేత
కారంచేడు, మే 11 : - సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాధితులు పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి అప్పగించడంలో బాపట్ల జిల్లా పోలీసులు మరోసారి తమ చాకచక్యాన్ని చాటుకున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ ఉమామహేశ్వరరావు IPS గారి ఆదేశాల మేరకు,…
Guntur District News :పల్నాడు రైల్వే ముఖచిత్రం మారబోతుందా, కేంద్ర మంత్రితో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక భేటీ
న్యూ ఢిల్లీ: నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. పల్నాడు ప్రాంత రైల్వే సమస్యలు, కొత్త ప్రాజెక్టుల…
CC కెమెరాలతో 5 సంచలన కేసుల ఛేదన మరియు సీఎం ప్రశంసలు!
NTR Police Commissionerate పరిధిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అదుపు చేయడంలో బెజవాడ పోలీసులు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇటీవల విజయవాడ కృష్ణలంకలో జరిగిన ఒక సంఘటన పోలీసుల అంకితభావాన్ని చాటిచెప్పింది. ఏప్రిల్ 10న సామూహిక మరుగుదొడ్లలో ఎవరో వదిలేసిన…

