మైనారిటీల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ముస్లిం హజ్ యాత్రకు వెళ్లిన వారికి వారి లగేజ్ ఇప్పటివరకు వారికి చేరలేదని చెప్పారు. బట్టలు, మెడిసిన్స్ అన్ని వస్తువులు వేరే చోట ఉండి పోయాయని అన్నారు. ఇప్పటికే 4 రోజులు గడిచిపోయిన నేపధ్యంలో హజ్ యాత్రికులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఈ అంశంపై ఛైర్మన్, అధికారులను సంప్రదించిన ఏమాత్రం స్పందించడం లేదన్నారు. పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణం అని ఆమె విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
AP POLITICAL NEWS: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ లీడర్ నూరీ ఫాతిమా ఫైర్

Oplus_16908288
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
32°C
Vijayawada
overcast clouds
32° _ 32°
55%
5 km/h
Tue
38 °C
Wed
40 °C
Thu
39 °C


