GUNTUR DISTRICT ADMINISTRATION NEWS: కాలుష్య నియంత్రణ అనుమతుల సరళీకరణ ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బలోపేతం
కాలుష్య నియంత్రణ అనుమతుల సరళీకరణ ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బలోపేతం చేయుటకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) చర్యలు చేపట్టిందని కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఎం.డి. నజీనా బేగం తెలిపారు. ఈ మేరకు మంగళవారం…
GUNTUR DISTRICT NEWS: తెనాలి తాహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ మంగళవారం తెనాలి తాహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. తాహసిల్దార్ గోపాలకృష్ణ కార్యాలయ పునరుద్ధరణ పనులను వివరించారు. కార్యాలయం చక్కగా తీర్చిదిద్దినందుకు తాహసిల్దార్ ను అభినందించారు. మంచి కార్యాలయం ఉండటం వలన విధుల నిర్వహణ ఆహ్లాదకర వాతావరణంలో చేయవచ్చని…
GUNTUR DISTRICT NEWS: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రాజకీయాలు చేస్తున్నారు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా యునివర్సిటీ లోపల ప్లేక్చీ, బ్యానర్స్ పెట్టడాన్ని నాగార్జున యూనివర్సిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఖండించింది. ఈమేరకు యూనివర్సిటీ ఇన్చార్జి పంతగాని రమేష్ మాట్లాడుతూ యునివర్సిటీ లోపల రాజకీయాలు వద్దు…
Pittlavanipalem: Missing boy tracked to Chennai using technology by SI Shivakumar.:చందోలు ఎస్సై శివకుమార్ యాదవ్ సమయస్ఫూర్తి!
పిట్టలవానిపాలెం (ప్రతినిధి):తల్లిదండ్రులపై అలిగి ఇంటి నుంచి పారిపోయిన ఓ బాలుడి ఉదంతం గంటల వ్యవధిలోనే సుఖాంతమైంది. చందోలు ఎస్సై శివకుమార్ యాదవ్ తన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాలుడిని సురక్షితంగా కనిపెట్టారు. ఘటన వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని ఖాజీపాలెం గ్రామానికి…
GUNTUR CITY NEWS: దోమల నిర్మూలనకు మిషన్ మస్కిటో పేరుతో డ్రోన్ల ద్వారా యుద్ధం – 26 చెరువుల్లో 174 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఆపరేషన్
గుంటూరులో గత కొంత కాలంగా దోమల ఉధృతిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని, దోమల నుండి నగర ప్రజలకు రక్షణ కల్పించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏఐ బేస్డ్ డ్రోన్ల ద్వారా దోమల లార్వాను అంతం చేసేందుకు శ్రీకారం చుట్టామని,…
GUNTUR DISTRICT NEWS: ఉపాధి హామీ ప్రదేశాల్లో ముమ్మరంగా స్వీయ గణన
ఉపాధి హామీ ప్రదేశాల్లో ముమ్మరంగా స్వీయ గణన కార్యక్రమం మంగళవారం ముమ్మరంగా సాగింది. జిల్లా ప్రిన్సిపాల్ సెన్సస్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఆదేశాలతో ఉపాధి హామీ ప్రదేశాల్లో శిక్షణ పొందిన ఉద్యోగులతో వేతనదారుల స్వీయ గణన చేపట్టారు.…
GUNTUR CITY NEWS: మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి ఆదేశాల మేరకు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో "మహిళా గ్రీవెన్స్" నిర్వహించారు. మహిళలు, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా…
AP EDUCATION NEWS: జే.ఈ.ఈ మెయిన్-2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ – ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటైల్తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్
జే.ఈ.ఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం ఐఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ…
GUNTUR CITY NEWS: ఇళ్ళు కూల్చారు … పేదలను రోడ్డున పడేశారు…
గుంటూరు తూర్పు నియోజకవర్గంమోతీలాల్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది.అధికారులు.. పేదల ఇళ్లు తొలగించారు.వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి పేదల ఇళ్లను అధికారులు తొలగించారు. తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఎలా ఇల్లు తొలగిస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని…
GUNTUR DISTRICT NEWS: అన్నదాతకు ఆదాయం పెరగాలి: కలెక్టర్
రైతు ఆదాయం పెంచే దిశగా ప్రాథమిక రంగాల శాఖలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. ప్రాథమిక రంగాల శాఖలతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవసరం మేరకు పంటల…

