GUNTUR DISTRICT NEWS: పంచాయతీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
వేసవి తీవ్రత దృష్ట్యా పంచాయతీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి బి.వి నాగ సాయి కుమార్ సూచించారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెం గ్రామ పంచాయతీని గురువారం జిల్లా పంచాయతీ అధికారి సందర్శించారు. సంపద తయారీ కేంద్రంను తనిఖీ…
శిరోరక్ష – ప్రాణరక్ష: హెల్మెట్ తప్పనిసరి అన్న పర్చూరు సి.ఐ. రమణయ్య | Chinnaganjam News
చినగంజాం (పర్చూరు నియోజకవర్గం):"శిరోరక్ష - ప్రాణరక్ష" అనే నినాదంతో ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పర్చూరు సి.ఐ. రమణయ్య పిలుపునిచ్చారు. గురువారం ఉదయం బాపట్ల జిల్లా చినగంజాం మండలం, రామకోటేశ్వర మహాలక్ష్మిమ్మ కాలనీలో వాహనదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో…
BIG ALERT FOR PUBLIC: వేసవి సెలవుల్లో విద్యార్థులు, పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభం అయిన నేపథ్యంలో, విద్యార్థులు మరియు చిన్న పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ కోరారు. సెలవుల్లో సరదా కోసం పిల్లలును కృష్ణనది లోపలకు మరియు…
GUNTUR DISTRICT NEWS: గుంటూరు మిర్చి యార్డ్ భోజనశాల లో ఆకస్మిక తనిఖీ – రైతుల అభిప్రాయాలు తెలుసుకున్న చైర్మన్
గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్న భోజనశాలను యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజన నాణ్యత, పరిశుభ్రతపై ప్రతి రైతును స్వయంగా అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.రైతులు భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని,…
AP LATEST NEWS: ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ సెలవులను ప్రకటించింది. వేసవి సెలవుల్లో ఎండ తీవ్రత, చెరువులు, కాలువల వద్ద జరిగే ప్రమాదాల…
AP LATEST NEWS: రాష్ట్రంలో పిడుగుపాటు హెచ్చరికలు
ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, నంద్యాల,…
GUNTUR DISTRICT NEWS: ఇంటర్ ఫలితాల ప్రకటన- మాంటిస్సోరి పూర్వ విద్యార్ధులకు అభినందన సభ
ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయి అత్యుత్తమ ఫలితాలు సాధించిన మాంటిస్సోరి పూర్వ విద్యార్ధులను బుధవారం స్కూల్ ఆవరణలో యాజమాన్యం ఘనంగా సత్కరించింది. వీరిలో 1000 కి 990 సాధించిన SK. గౌసల్ అజాం, 989 సాధించిన ఎస్కె.ప్రజ్ఞిత, 985…
AP POLITICAL NEWS: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ లీడర్ నూరీ ఫాతిమా ఫైర్
మైనారిటీల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా తెలిపారు. గుంటూరులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ముస్లిం హజ్ యాత్రకు వెళ్లిన వారికి వారి లగేజ్ ఇప్పటివరకు వారికి చేరలేదని చెప్పారు.…
GUNTUR CITY NEWS: నగర ప్రజలకు వేసవి ఉపశమనం – 50 చలివేంద్రాల ఏర్పాటు
నగరంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగరపాలక సంస్థ పటిష్టమైన చర్యలు చేపట్టిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి బాటసారులకు, కార్మికులకు మరియు ప్రయాణికులకు ఉపశమనం కల్పించడమే లక్ష్యంగా నగరవ్యాప్తంగా మొత్తం…
AP LATEST NEWS: ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్ – రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ – 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్
పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగనుంది. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై జరిగిన చర్చ... ఇప్పుడు మరోసారి ప్రస్తావనకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రెన్యూవబుల్…

