GUNTUR DISTRICT NEWS: మైనార్టీ మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం
పొన్నూరు పట్టణం 29వ వార్డులో నూరానీ ఉమెన్స్ వెల్ఫేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎం.డి. ఫారుక్ షుభ్లీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
GUNTUR DISTRICT NEWS: ఈనెల 23న భగీరథ మహర్షి జయంతి
భగీరథ మహర్షి జయంతిని గురువారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.…
GUNTUR DISTRICT NEWS: జలధార – జల హారతి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి
జలధార - జల హారతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా పిలుపునిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం చైర్…
GUNTUR CITY NEWS: శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తల ప్రమాణ స్వీకారం
గుంటూరు ఆర్. అగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారి ప్రాచీన దేవస్థానం ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత దేవాలయ బ్రహ్మోత్సవాలకు…
GUNTUR DISTRICT NEWS: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కాలుష్య నియంత్రణ మండలి జిల్లా పర్యావరణ ఇంజనీర్ ఎం.డి. నజీనా బేగం అన్నారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా గుంటూరు ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం, రాష్ట్ర యువజన సేవల శాఖ, స్టెప్ (STEP)…
GUNTUR DISTRICT NEWS: అవయువదానంతో మరో ఐదుగురికి ప్రాణదానం
తాను చనిపోతూ కూడా మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు 65 ఏళ్ల మహిళ. భట్టిప్రోలు మండలం ఐలవరం కి చెందిన ఆకురాతి రత్నకుమారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చికిత్స నిమిత్తం ఇటీవల రమేష్ హాస్పిటల్ లో చేరారు. 3 రోజుల చికిత్స…
AP POLITICAL NEWS: హత్యలు చేయడం, సాక్షులను మాయం చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య
గత మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని మరోసారి రుజువైందని బీసీ సంక్షేమ, చేనేత, టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో…
GUNTUR DISTRICT NEWS: పదవులు నిలుపుకోవడం కోసం యూనివర్సిటీ నిధులు దారాదత్తం
పదవులు నిలుపుకోవటానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ నిధులు రూ. 100 కోట్లు ప్రభుత్వానికి దారాదత్తం చేశారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం గౌరవాధ్యక్షుడు పంతగాని రమేష్ ఆరోపించారు. జనవరి 29న ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కు 100 కోట్లు డిపాజిట్ చేస్తూ…
Nadendla Bhaskara Rao Political Journey””మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
నెల రోజుల ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన నాదెండ్ల భాస్కరరావు జీవన ప్రస్థానం కె. రాంబాబు, చీఫ్ ఆఫ్ బ్యూరో, విజయవాడ విజయవాడ:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత సంచలనాత్మకమైన నాయకుడు, కేవలం 31 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి చరిత్రలో ఒక…
Amaravati Local News :ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తే లక్ష్యం- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, ఏప్రిల్ 21- రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పాన్ని సాకారం చేసే దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్…

