NTR distric news :తిరుపతమ్మ దేవస్థానం పాటదారుల ఆవేదన-ఇచ్చిన హామీలు ఏవి

పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్ జిల్లా): ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో బహిరంగ వేలం ద్వారా లైసెన్సులు పొందిన పాటదారులు ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నామని, దేవస్థానం అధికారులు తమకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.…

Sharat
By

jaggaiahpet Local News:రూ. 13 లక్షలు ఏమయ్యాయి-జగ్గయ్యపేట మున్సిపల్ పార్కుపై పాలకుల నిర్లక్ష్యం

జగ్గయ్యపేట, మే 14, 2026: ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్నాయి.. ప్రకటనలు హోరెత్తుతున్నాయి.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం 'అయ్యో' అనేలా ఉంది. జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న మున్సిపాలిటీ పార్కు అభివృద్ధి పనుల పేరిట జరిగిన ఖర్చుకు, అక్కడ కనిపిస్తున్న…

Sharat
By

Guntur Distric news :రేపు మామిళ్ళపల్లిలో ‘సత్యమేవ జయతే’ బహిరంగ సభ-జయప్రదం చేయాలని టీడీపీ నాయకుల పిలుపు

పొన్నూరు:-పొన్నూరు నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. మామిళ్ళపల్లి గ్రామంలో చోటుచేసుకున్న అక్రమాలను నియోజకవర్గ ప్రజల ముందు ఉంచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు పొన్నూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు. అక్రమాలను ఎండగడతాం: ఈ సమావేశంలో…

Sharat
By

NTR Distric news :రైతుపేట తాగునీటి కష్టాలకు చెక్-కీసర పంపింగ్ మెయిన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ (ఎన్టీఆర్ జిల్లా):-నందిగామ పట్టణ ప్రజల దశాబ్దాల కల, శాశ్వత తాగునీటి పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి. పట్టణంలోని రైతుపేట ప్రాంతంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని నివారించేందుకు రూ. 39.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న కీసర పంపింగ్ మెయిన్ పనులకు ఆంధ్రప్రదేశ్…

Sharat
By

Palnadu Distric News :ప్రజల ముంగిటకే పాలన- ఒక నెల – ఒక గ్రామంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్

ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” (ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు) కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజన…

Sharat
By

Bapatla distric news :పావులూరులో వైభవంగా పొలిమేర తిరునాళ్ళు.. స్వామివారిని దర్శించుకున్న మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య

బాపట్ల జిల్లా (పర్చూరు నియోజకవర్గం): ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పొలిమేర అభయాంజనేయ స్వామి వారి 72వ వార్షికోత్సవ (తిరునాళ్ళు) మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య…

Sharat
By

GUNTUR DISTRICT NEWS: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్ సీ.టీ స్కాన్ ప్రారంభోత్సవం

GGHనాట్కో క్యాన్సర్ సెంటర్ లో రూ.18కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పెట్ సీ.టీ స్కాన్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. MPపెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరై సెంటర్ ప్రారంభించి మాట్లాడారు. లీనాక్, పెట్ సీటీ స్కాన్ ఏర్పాటుతో దేశంలోనే…

Karthik

AP LATEST NEWS: దేశానికి రక్షణ కవచంలా రాయలసీమ ప్రాజెక్టులు – రూ.15,803 కోట్లతో AMCA ప్రాజెక్టుకు పుట్టపర్తిలో శంకుస్థాపన

రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర. ఉద్యాన సీమ... ఇది వర్తమానం. రక్షణ సీమ... ఇది భవిష్యత్. ఇరిగేషన్, హర్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో కీలక రంగం జత…

Karthik

GUNTUR DISTRICT NEWS: B.R స్టేడియం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

గుంటూరు నగర పరిధిలోని బిఆర్ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను ఆగస్ట్ చివరికి పూర్తి చేసేలా రోజువారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక…

Karthik

AP POLITICAL NEWS: మామిళ్ళపల్లి రైతులకు అండగా ఉంటాం

రైతులపై దాడి చేసి, తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు పండించిన మొక్కజొన్న పంటను వారి షెడ్డులో దాచిన నేపథ్యంలో దాడి జరిగింది. తిరిగి…

Karthik