Hyderabad city News :మళ్ళీ రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి.. వైకాపాపై సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఈడీ సోదాలు ముగిశాయి. ఏపీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భాగంగా, హైదరాబాద్లోని ఆయన నివాసంలో సుమారు 13 గంటల పాటు ఈ తనిఖీలు…
Visakha city news :విశాఖలో వి.ఐ.పిల సందడి-ఏర్పాట్లను ముమ్మరం చేసిన జిల్లా కలెక్టర్
విశాఖపట్నం, ఏప్రిల్ 25: నగరంలో ఈ నెల 27న జరగనున్న ఉప రాష్ట్రపతి, గవర్నర్ మరియు ముఖ్యమంత్రి పర్యటనల దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పర్యటన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం…
chilakuluripet Local News :ప్రజారోగ్య రక్షణలో ‘కూటమి’ మార్కు.. చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం
చిలకలూరిపేట: ప్రజారోగ్య పరిరక్షణలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిదర్శనంగా చిలకలూరిపేట 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిలిచింది. వైద్య సేవల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గాను ఈ ఆసుపత్రికి ప్రతిష్టాత్మకమైన నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (NQAS) గుర్తింపు లభించింది.…
Guntur Local News :గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సిందే.. దశ మారాల్సిందే-కలెక్టర్ సాయి కాంత్ వర్మ
గుంటూరు, ఏప్రిల్ 25: జిల్లాలో పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సీరియస్ అయ్యారు. "పనులు ప్రారంభం కావాల్సిందే.. గృహాల దశ మారాల్సిందే" అని ఆయన అధికారులను, గుత్తేదారులను గట్టిగా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో…
Hyderabad Local News :పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం- డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
హైదరాబాద్, బషీర్బాగ్: రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడు, సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో బషీర్బాగ్…
Hyderabad Local News :ఫీజు బకాయిలు చెల్లించకపోతే సెక్రటేరియట్ ముట్టడి-ఆర్. కృష్ణయ్య హెచ్చరిక
హైదరాబాద్ (కాచిగూడ): రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నిప్పులు చెరిగారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిలిపివేస్తోందని, ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న ఈ పథకాన్ని నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని…
Machilipattanam Local News :మచిలీపట్నంలో జనగణన 2027 అవగాహన ‘5కే రన్’- జెండా ఊపి ప్రారంభించిన ఇంచార్జ్ కలెక్టర్
మచిలీపట్నం, కృష్ణా జిల్లా: - భారతదేశ జనగణన 2027 ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో మచిలీపట్నంలో నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎం. నవీన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, జెండా…
GUNTUR CITY NEWS: అనతి కాలంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఎదిగిన ఎమ్మెల్యే మాధవి – అభినందించిన రాయపాటి శ్రీనివాస్
తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమితులైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ , మాజీ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యానీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తాడిశెట్టి మురళీ…
Machilipatanam Local News :చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంచడమే లక్ష్యం- ఇన్చార్జి కలెక్టర్ ఎం. నవీన్
మచిలీపట్నం, ఏప్రిల్ 25:- జిల్లాలో భూగర్భ జలమట్టాలను పెంచేందుకు 'జలధార-జలహారతి' పనులను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మరియు సంయుక్త కలెక్టర్ ఎం. నవీన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన గన్నవరం మండలం బాహుబలి గూడెం (బీబీ గూడెం)లోని…
GUNTUR CITY NEWS: వాల్ పోస్టర్స్ అంటిస్తే పోలీసు కేసు నమోదు – క్లీన్ గుంటూరుకి ప్రతి ఒక్కరి సహకారం అవసరం
వాల్ పోస్టర్స్, అనుమతి లేని బ్యానర్లు ప్రింట్ చేసే ప్రింటర్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని, పర్యవేక్షణకు పట్టణ ప్రణాళిక అధికారులతో ప్రత్యేక నిఘా బృందాలు పని చేస్తాయని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. నగరాన్ని సుందరంగా మరియు "పోస్టర్ ఫ్రీ…

