Chirala News రామాపురం బీచ్లో ఆలివ్ రిడ్లి తాబేలు పిల్లలకు సముద్ర ప్రవేశం – కలెక్టర్ చేతుల మీదుగా విడుదల
రామాపురం బీచ్, చీరాల మండలం, బాపట్ల జిల్లా: శుక్రవారం ఉదయం రామాపురం బీచ్ వద్ద ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మరియు ట్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్ల సంరక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలివ్ రిడ్లి జాతికి…
GUNTUR CITY NEWS: గుంటూరులో రోడ్లపైనే చెత్త – పట్టించుకోని కార్పోరేషన్ యంత్రాంగం
గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ సాబ్ జరా చూడండి మన సిబ్బంది పనితీరు. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. నడిరోడ్డుపై చెత్తను డంప్ చేసి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిన తీరు. సాక్షాత్తు జాతీయ రహదారి పైనే చెత్తను వదిలివెల్లిన నిర్లక్ష్యపు సిబ్బంది. జాతీయ…
SPECIAL STORY ON POLICE DUTY: పోలీసులు రక్షకులా…లేక బందోబస్త్ బారీకేడ్ల …. పోలీస్ ‘బందోబస్తు’: ప్రజల రక్షణ కోసమా? వి.ఐ.పి ల విలాసం కోసమా?
భారత పోలీసింగ్ వ్యవస్థలో బ్రిటిష్ కాలం నాటి ‘బందోబస్తు’ పద్ధతి నేటికీ కొనసాగుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలను రక్షించాల్సిన పోలీసులను కేవలం ‘హ్యూమన్ బ్యారికేడ్స్’ (మానవ అడ్డంకులు) గా మారుస్తున్నారనే ఆందోళన పెరుగుతోంది. నిజానికి పోలీసుల ప్రధాన బాధ్యత ప్రజలను…
Hyderabad Local News :ఆర్టీసీ కార్మికుల పోరుకు ‘ఈటల’ మద్దతు- సర్కార్పై మల్కాజిగిరి ఎంపీ ఈటలరాజేందర్ నిప్పులు
హైదరాబాద్ (రవీంద్రభారతి): తెలంగాణలో మరోసారి ఆర్టీసీ సమ్మె సెగ రాజుకుంటోంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఉద్యమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మరియు బీసీ ఐకాస ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తమ సంపూర్ణ…
Anakapalli Local News: అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లా కాబోతోంది- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల ‘రెన్యూ ఎనర్జీ’ ప్లాంట్లకు భూమిపూజ.. 2,100 మందికి ఉద్యోగ అవకాశాలు అనకాపల్లి, ఏప్రిల్ 23: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అనకాపల్లి జిల్లాను దేశంలోనే పెట్టుబడులకు అగ్రగామిగా నిలబెడతామని, భవిష్యత్తులో ఇది మరో…
SHAKESPEARE BIRT ANNIVERSARY: గుంటూరులో విలియం షేక్స్పియర్ జయంతి వేడుకలు – సాహిత్యంపై ఆసక్తి పెంచుకోవాలని ఎమ్మెల్యే మాధవి పిలుపు
ప్రముఖ సాహితీవేత్త విలియం షేక్స్పియర్ జయంతి సందర్భంగా పుత్తూరులో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ... షేక్స్పియర్ కేవలం ఇంగ్లీష్…
GUNTUR CITY NEWS: ఆస్తి పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాల సాధన – కమిషనర్ ని అభినందించిన రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ
గుంటూరు నగరపాలక సంస్థ మరోసారి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభాపురస్కారాన్ని అందుకుంది. గురువారం విజయవాడలోని ది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్స్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 పై జరిగిన రాష్ట్ర స్థాయి కమిషనర్ల వర్క్ షాప్…
GUNTUR CITY NEWS: గుంటూరు NSUI లో విద్యార్థులు భారీ చేరికలు
ఆంధ్రప్రదేశ్ NSUI కో-ఆర్డినేటర్ షేక్. కరీం నేతృత్వంలో, గుంటూరు నగర NSUI అధ్యక్షులు పోపురి మదన్ బాబు ఆధ్వర్యంలో NSUI లోకి పెద్ద ఎత్తున విద్యార్థులు చేరికలు జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పి.కిరణ్ తేజ మరియు వారి మిత్ర…
GUNTUR ADMINISTRATION NEWS: అంతర్జాతీయ వేదికపై గుంటూరు నగరపాలక సంస్థ ఖ్యాతి – ప్రతిష్టాత్మక ‘4వ UNIDO GEM’ అవార్డు కైవసం
ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో) అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా అందించే "4వ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ (జిఈఎం) అవార్డు"ను గుంటూరు నగరపాలక సంస్థ దక్కించుకోవడం పట్ల నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో…
PALNADU NEWS: వరిగడ్డి కట్టల కట్టే మిషన్ లో గడ్డిని తొలగించే క్రమంలో ప్రమాదం – మిషన్ లో పడ్డ చేయి సగానికి తెగి తీవ్ర గాయాలతో బయట పడ్డ యువకుడు
పల్నాడు జిల్లా, కారంపూడి మండలం,చిన్నగార్లపాడు గ్రామంలో బత్తుల వెంకటేష్ (22) గల యువకుడు ట్రాక్టర్ డ్రైవర్ గా పొలంలో పనిచేస్తున్నాడు. ఈ సమయంలో వరిగడ్డి కట్టలుకట్టే మిషన్ కి దారం చుట్టుకోగా దాన్ని చేత్తో తొలగించే సమయంలో ట్రాక్టర్ ఇంజన్ ఆన్…

