AP POLITICAL NEWS: డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నించినందుకే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థలపై దాడులు
డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, కల్తీ నెయ్యి ముసుగులో హెరిటేజ్ దోపిడీని ప్రశ్నించినందుకు, ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన ద్రోహాన్ని ఎండగడుతూ మండలిలో, ప్రెస్మీట్లలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసినందుకే వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థలపై దాడులు చేస్తున్నారని…
GUNTUR DISTRICT NEWS: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే పునాది
యోగాను భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మాసాని చంద్ర శేఖర్ పేర్కొన్నారు. 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆదివారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన…
GUNTUR DISTRICT NEWS: జిల్లా జైలులో యోగా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా "యోగాంధ్ర" కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా జైలు యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు ఆర్ట్…
AP state News :రాయలసీమలో ‘ఇంటిగ్రేటెడ్ సోలార్ హబ్’ ఏర్పాటుచేయండి-విక్రమ్ సోలార్ ప్రతినిధులను కోరిన మంత్రి లోకేష్
కోల్కతా, జూన్ 19:- ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం కోల్కతాలో…
Palnadu city news :మాచర్లలో దద్దరిల్లిన విజయోత్సవ సభ-కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు లభించిన బ్రహ్మరథం
మాచర్ల జూన్ 19:- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా, మాచర్ల పట్టణంలో నిర్వహించిన విజయోత్సవ సభ జనసంద్రోహమై దద్దరిల్లింది. 'రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం' పేరిట శుక్రవారం స్థానిక శ్రీనివాస మహల్ సెంటర్,…
Amaravathi Local News :రాజధానిలో వేగంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులు-సీఆర్డీఏ అథార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి:- రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక ‘బ్యాంక్ స్ట్రీట్’ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్…
West Godhavari distric news :సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్-మంత్రి గొట్టిపాటి రవికుమార్
భీమవరం :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిధిలోని పెదఅమిరంలో శుక్రవారం నిర్వహించిన 'కూటమి…
VIJAYAWADA CITY NEWS :నాసిరకం మందుల చెలామణిపై ఉక్కుపాదం మోపాలి-మంత్రి సత్యకుమార్ యాదవ్
విజయవాడ జూన్ 19:- రాష్ట్రంలో నాసిరకం, నకిలీ మందుల చెలామణిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు అధికారులు ఉక్కుపాదంతో వ్యవహరించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన రాష్ట్ర ఔషధ పరీక్ష ప్రయోగశాల (స్టేట్…
Amaravathi local News :భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్-మంత్రి అనగాని సత్య ప్రసాద్
అమరావతి, జూన్ 19:- రాష్ట్రంలో భూములపై ప్రజల హక్కులను పరిరక్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాల…
Vijayawada city news:విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ, జూన్ 19 :- ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు…

