Visakha City news :విశాఖ వేదికగా బ్రిక్స్‌ కొత్త క్రీడా బంధం-బ్రిక్స్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఇన్నోవేషన్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు పిలుపు

విశాఖపట్నం, ఆగస్టు 22:- భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కతాటిపైకి తీసుకురాగలవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడల మంత్రుల సమావేశాలకు విశాఖ వేదిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. విశాఖ…

Sharat
By

Vijayawada Local news :629 ఏఈఈ పోస్టులకు 1.05 లక్షల మంది అభ్యర్థులు-23 నుంచి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు.. పారదర్శకంగా నిర్వహణకు ఏర్పాట్లు

విజయవాడ, ఆగస్టు 21: - రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 629 ఏఈఈ…

Sharat
By

Delhi News :జర్నలిస్టులకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్ అంటూ ప్రచారం

ఢిల్లీ:- దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్ అవుతోంది. పెన్నుతో వార్తలు రాసేవారితో పాటు వీడియో కెమెరాలతో వార్తా ప్రసారాలు నిర్వహించే వారిని కూడా జర్నలిస్టులుగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసినట్లు ప్రచారం…

Sharat
By

Bapatla City news :వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల-వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు ఎం. వేణుగోపాల్ రెడ్డి

బాపట్ల:- వినికిడి లోపం ఉన్న విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు బాపట్ల జిల్లాలోని వెదుళ్లపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు ఎం.…

Sharat
By

Vijayawada City news : APMDCకు ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ అవార్డు

విజయవాడ, ఆగస్టు 21:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMDC)కు ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ అవార్డు లభించింది. ముంబైలో ఆగస్టు 20న నిర్వహించిన ASSOCHAM IX National Summit & Awards…

Sharat
By

Amaravathi News :షావుకారు జానకి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు

అమరావతి, ఆగస్టు 21:- ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘షావుకారు’ జానకి మృతి పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని…

Sharat
By

Gudivada City news :రూ.16 లక్షలతో కల్వర్టు పునర్నిర్మాణ పనులు

గుడివాడ, ఆగస్టు 20:- గుడివాడ–విజయవాడ ప్రధాన రహదారిలో ఇటీవల దెబ్బతిన్న కల్వర్టును పునర్నిర్మించేందుకు రూ.16 లక్షల వ్యయంతో చేపట్టిన RCC కల్వర్టు నిర్మాణ పనులను గుడివాడ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా…

Sharat
By

Eluru City news :ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు

ఏలూరు జిల్లా :- కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.…

Sharat
By

Nellore city news :దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోబెట్టాలి-నెల్లూరు ప్రజా రవాణా అధికారిని కోరిన నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి

నెల్లూరు, ఆగస్టు 20:- ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో సాధారణ ప్రయాణికులు కూర్చోకుండా చర్యలు తీసుకోవాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కోరారు. ఈ మేరకు గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు…

Sharat
By

Guntur Distric News :శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావు కృతజ్ఞతలు

Thadepalli :-శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తనను ఎంపిక చేసినందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తూమాటి మాధవరావు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తన ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను…

Sharat
By