Palnadu distric News :సత్తెనపల్లిలో ‘మన సత్తెనపల్లి.. మన సుధీర్ అన్న’ కార్యక్రమం-కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి

సత్తెనపల్లి:- సత్తెనపల్లి పట్టణంలోని 17వ వార్డులో ‘మన సత్తెనపల్లి.. మన సుధీర్ అన్న’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పాల్గొని గడపగడపకు వెళ్లి కార్యకర్తలు, ప్రజలతో మమేకమయ్యారు. కార్యకర్తలకు అండగా…

Sharat
By

సత్తెనపల్లి:మద్యం జాతర నిబంధనలకు పాతర:

సత్తెనపల్లి నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యంఅమ్మకాలు సత్తెనపల్లిలో మద్యం జాతర! నిబంధనలకు పాతర.. 24 గంటలూ మద్యం అమ్మకాలు? సత్తెనపల్లిలో మద్యం జాతర! బెల్ట్ షాపుల దందా.. అధికారుల మౌనం! లేదా మరింత సంచలనాత్మకంగా:Reporter Dashboard సత్తెనపల్లిలో మద్యం దందా గ్రామగ్రామాన బెల్ట్…

City News Telugu

vijayawada City news: 50వ డివిజన్‌లో డోర్ టు డోర్ కార్యక్రమం-ప్రజల సమస్యలను తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న

విజయవాడ:- పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్‌లో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. స్థానికులు…

Sharat
By

Bapatla City news :కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఇంటింటికీ ప్రచారం

బాపట్ల:- బాపట్ల మండలం మురకుండపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం–సంక్షేమం–అభివృద్ధి” కార్యక్రమంలో భాగంగా “ఇంటింటికీ తెలుగుదేశం” ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొని గ్రామంలో ఇంటింటికీ…

Sharat
By

AP State News :ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి-కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ఎంపీలు లింగమనేని రమేశ్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వినతి

న్యూఢిల్లీ, ఆగస్టు 11:- ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి వినతిపత్రం సమర్పించారు. మంగళవారం…

Sharat
By

Guntur Distric News :మారుమూల పల్లెలకు ప్రగతి బాట.. 158 ఆవాసాలకు తొలిసారి రహదారి-రహదారుల నిర్మాణంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి- పవన్ కళ్యాణ్

అమరావతి:- రాష్ట్రంలోని మారుమూల గ్రామాలు, ఆవాసాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూపొందించిన ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారి సౌకర్యం లేని మరో 158 ఆవాసాలకు తొలిసారిగా రోడ్డు మార్గం అందుబాటులోకి రానుంది.…

Sharat
By

Guntur City News :సదరం హెల్ప్‌డెస్క్‌లో దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి-నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా

గుంటూరు:- గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లోని సదరం సహాయక కేంద్రం (హెల్ప్‌డెస్క్)లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కోరారు. ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గోరిజవోలు దుర్గాప్రసాద్‌ను…

Sharat
By

Nellore City News:మీడియాకు ఇక స్మార్ట్ అక్రిడిటేషన్-QR కోడ్ డిజిటల్ పాస్‌తో క్షణాల్లో జర్నలిస్టుల గుర్తింపు

నెల్లూరు:- మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సురక్షితంగా మార్చే దిశగా నెల్లూరు పోలీస్ శాఖ కీలక చర్య చేపట్టింది. నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐపీఎస్ ఆధ్వర్యంలో QR కోడ్ ఆధారిత స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్…

Sharat
By

Bapatla City News :యువతలో HIV/AIDSపై అవగాహన పెంపొందించాలి-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్

బాపట్ల, ఆగస్టు 10:- యువతలో HIV/AIDS నివారణ, నియంత్రణపై అవగాహన పెంపొందించేందుకు బాపట్ల కలెక్టరేట్‌లోని PGRS హాల్‌లో తీవ్రతరం చేసిన IEC ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ వినోద్ కుమార్ వి., జాయింట్ కలెక్టర్, అదనపు…

Sharat
By

vijayawada city news :సంకల్పంతోనే అభివృద్ధి సాధ్యం-దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకం- సీఎం చంద్రబాబు

విజయవాడ;- దేశం, రాష్ట్రం, గ్రామం, కుటుంబం అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు ఒక సంకల్పంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా తాను సంకల్పం తీసుకున్నానని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి విజన్ ఉన్నట్టే…

Sharat
By