Amaravathi News :ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు-కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా 17.52 టీఎంసీల నీటి తరలింపు
అమరావతి, ఆగస్టు 10:- ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాల ప్రవాహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళ్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజ్పై తన వాహన కాన్వాయ్ను కొద్దిసేపు నిలిపి బ్యారేజ్…
Guntur City News :డొంక రహదారుల ప్రతిపాదనలు శత శాతం రావాలి-పంట బీమా, అన్నదాత సుఖీభవ నమోదు పూర్తి చేయాలి-కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు, ఆగస్టు 10:- జిల్లాలో పంట పొలాలకు వెళ్లేందుకు ఉపయోగపడే డొంక రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు శత శాతం అందించాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులు, మండల అధికారులతో నిర్వహించిన వీడియో…
Gudivada Local News :డ్రగ్స్ రహిత సమాజం కోసం యువ వైద్యుల అవగాహన ర్యాలీ
గుడివాడ:- డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువతతో కలిసి ఉద్యమించాలని గుడివాడ ఏరియా రూరల్ వైద్యుల సంక్షేమ సంఘం (RMP) పిలుపునిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘నశా ముక్త్ యువ ఫర్ విక్షిత్ భారత్’ సంకల్ప…
Vijayawada City news :ప్రజారోగ్యమే లక్ష్యంగా సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య సేవలు
విజయవాడ పశ్చిమ:- ప్రజారోగ్యమే లక్ష్యంగా పశ్చిమ నియోజకవర్గంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా శనివారం చిట్టినగర్ సర్కిల్-1 కార్యాలయం వద్ద నిర్వహించిన ఉచిత మొబైల్ మెడికల్ క్యాంప్లో…
Vijayawada City News :మైనారిటీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి-వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ బాజీబాబా
విజయవాడ:- పశ్చిమ నియోజకవర్గంలోని మైనారిటీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ బాజీబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి…
Palnadu distric News :శిలాఫలకంపై ఫోటో తొలగింపు ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పల్నాడు జిల్లా, రెంటచింతల, ఆగస్టు 7 :- పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్ దావులూరి రాజేష్ ఫోటోను శిలాఫలకంపై తొలగించిన ఘటనపై ఎస్సీ మాదిగ సామాజిక వర్గ నాయకులు తీవ్ర…
Vijayawada City news :ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం-మరుపిళ్ల రాజేష్
విజయవాడ: ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని మాజీ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్ తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు…
Bapatla distric news :నియోజకవర్గానికి జల జీవన్ మిషన్ కింద రూ.38.74 కోట్ల నిధులుఎమ్మెల్యే ఏలూరి చొరవతో 12 రక్షిత మంచినీటి పథకాలకు ఆమోదం
పర్చూరు, ఆగస్టు 7:- పర్చూరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో జల జీవన్ మిషన్ (జేజేఎం) పథకం కింద రూ.38.74 కోట్ల విలువైన 12 మంచినీటి పథకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యే ఏలూరి…
Machilipatnam distric News :సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2026 అమలులో రాజీ లేదుబల్క్ వేస్ట్ జనరేటర్లు సొంత ప్రాంగణాల్లోనే వ్యర్థాల ప్రాసెసింగ్ తప్పనిసరిఆగస్టు 10న వి.ఆర్. సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు
మచిలీపట్నం, ఆగస్టు 6 :- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమల్లోకి వచ్చిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2026ను జిల్లాలో కచ్చితంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ప్రకటించారు. అధిక మొత్తంలో ఘన వ్యర్థాలు ఉత్పత్తి చేసే బల్క్ వేస్ట్…
Machilipatnam Distric News :ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
పామర్రు, ఆగస్టు 7 :- ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. పామర్రు నియోజకవర్గంలోని…

