GUNTUR CITY NEWS: వ్యాపారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్సులు పొందాలి
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో వ్యాపారము నిర్వహించు ప్రతి ఒక్క షాపు యజమాని డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక…
GUNTUR CITY NEWS: కోవిడ్ ఫైటర్స్ సేవలు అభినందనీయం
నగరంలో గత 6 సంవత్సరాలుగా కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, వేలాది మంది అభాగ్యుల అంతిమ సంస్కారాలు గౌరవ పదంగా చేయడం, నగరంలో పలు సందర్భాలలో మిగిలిపోయిన భోజనాలను సేకరించి లక్షలాది మందికి ఉచితంగా అన్నదానం చేయడం,గత…
GUNTUR DISTRICT NEWS: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
విద్యుత్ శాఖలో పనిచేయుచున్న కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించి వారిని పరిమినెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు జేఏసీ చైర్మన్ , ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రఅధ్యక్ష ప్రధానకార్యదర్శిలు కట్టానాగరాజు, అచ్చుకోలు రాజేంద్రప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక కొత్తపేట…
NTR Distric news :యువతకు ఆకాశమే హద్దు… కేబీఎన్లో ఎయిర్ వింగ్ ఎన్సీసీ ఆరంభం
విజయవాడ పశ్చిమ :- విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తుందని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ కె.వి. శ్రీనివాస్…
Ntr distric News :ఇసుక సరఫరా విధానాన్ని పారదర్శకంగా అమలు చేయండి-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, జూన్ 12 :-ఎన్టీఆర్ జిల్లాలో వడ్డెర కులస్థుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హత కలిగిన వడ్డెర సొసైటీల ద్వారా మెటల్, గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. అలాగే…
Eluru Distric news :పాపికొండలకు వెళ్తున్న బోటు సాంకేతిక లోపంతో గోదావరి నదిలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన
పోలవరం జిల్లాలోని ప్రసిద్ధ పాపికొండల విహారయాత్రలో శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు సాంకేతిక లోపంతో గోదావరి నదిలో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటు ద్వారా పర్యాటకులను సురక్షితంగా…
Bapatla distric news :సహచర ఎమ్మెల్యేలతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్న-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
. తిరుమల, జూన్ 13:- పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, బి.ఎన్. విజయకుమార్ కూడా పాల్గొన్నారు. దర్శనం అనంతరం…
GUNTUR DISTRICT NEWS: ఆరుగురు బాల కార్మికులకు విముక్తి
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ ఫ్యాక్టరీస్ డిపార్ట్ మెంట్ మరియు చైల్డ్ లైన్ డిపార్ట్ మెంట్ వారు ఈరోజు మిర్చి యార్డు పరిధిలోని మిర్చి గ్రేడింగ్ పాయింట్ ల నందు తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆరుగురు బాల…
GUNTUR DISTRICT NEWS: అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేని అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శించారు.జవహర్ లాల్ నెహ్రూ కు ఏమాత్రం మోడీ సరికాదని వ్యాఖ్యానించారు. ఈమేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన…
GUNTUR DISTRICT NEWS: నిత్య యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది
ప్రజల దైనందిత జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. 15 రోజుల యోగ ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ…

