Bapatla Distric News :చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం.. ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
చీరాల, ఆగస్టు 7 :- చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వెనకబడిపోయిన బీసీ వర్గాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన…
Bapatla Distric news : 33k.v లైన్ ఫీడర్ ప్రారంభించిన-ఏలూరి
చిన్నగంజాం, ఆగస్టు 6 :- బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం కొత్తపాలెంలో సుమారు రూ.1 కోటి వ్యయంతో నిర్మించిన 33 కేవీ అత్యవసర విద్యుత్ లైన్ ఫీడర్ను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…
Bapatla Distric News :కస్తూర్బా పాఠశాలలో రూ.2.46 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, కంప్యూటర్-సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
చిన్నగంజాం, ఆగస్టు 6 :- బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో రూ.2.46 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గురువారం…
Amaravathi city news :ఎంఎస్ఎంఈలకు రుణాల ప్రక్రియ సులభతరం చేయాలని బ్యాంకర్లకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశం
అమరావతి, ఆగస్టు 6:- రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి…
Vijayawada city News :విజయవాడలో వైభవంగా ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్-క్రీడాకారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపు
విజయవాడ (ఆగస్టు 06):- ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్లో ప్రతిభ చాటి, క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వి.ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇండోర్…
Vijayawada Local News :విజయవాడలో ‘పవర్’ చిత్రం ఘనంగా ప్రారంభం-క్లాప్ కొట్టి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ :- విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణం గురువారం ఒక కొత్త సినిమా ముహూర్త వేడుకకు వేదికైంది. వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో పరిమిత బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న "పవర్" చిత్రం గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ…
Guntur Distric News :సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో పటిష్ట చర్యలు-చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్
అమరావతి, ఆగస్టు 6 :- రాష్ట్రంలో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత ఆధారిత వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తోంది. నేరం జరిగిన తర్వాత స్పందించే విధానం నుంచి, నేరం జరగకముందే గుర్తించి…
Vijayawada city news :ఆయుష్ సేవల విస్తరణకు రూ.257 కోట్ల ప్రతిపాదనలు.. జీరో వేకెన్సీ భర్తీలపై సీఎంతో చర్చ-మంత్రి సత్యకుమార్
విజయవాడ, ఆగస్టు 6 :- రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఆయుష్ మిషన్ కింద రూ.257 కోట్ల నిధులు…
Amaravathi news :విజయవాడ జీజీహెచ్లో పేదలకు ఉచిత గుండె బైపాస్ శస్త్రచికిత్సలురమేష్ హాస్పిటల్స్ ముందుకు.. ఆరోగ్యశాఖ మంత్రికి సంసిద్ధత లేఖ
అమరావతి, ఆగస్టు 6 :- విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)కు వచ్చే నిరుపేద గుండె రోగులకు ఉచితంగా బైపాస్ శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం ముందుకొచ్చింది. తమ సంస్థ 38వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక బాధ్యతలో భాగంగా ఈ…
Vijayawada City news :కనకదుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించిన నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు దంపతులు
విజయవాడ, ఆగస్టు 5 :- ఆషాఢమాసం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు దంపతులు బుధవారం సంప్రదాయబద్ధంగా ఆషాఢ సారె సమర్పించారు. ప్రతి ఏడాది నిర్వహించే…

