Bapatla Local News :ప్రజారోగ్యానికి ఆయుష్ సేవలు చేరువ చేయడమే లక్ష్యం- డాక్టర్ దాసరి చంద్రశేఖర్
బాపట్ల, జూన్ 19 -: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల నమ్మకం” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల తూర్పు సత్రంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన…
Eluru distric News :మూడు సంవత్సరాలుగా గల్లంతైన మహిళ, బాలికను గుర్తించిన చింతలపూడి పోలీసులు
చింతలపూడి, జూన్ 19:-ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ, బాలిక మూడు సంవత్సరాలుగా గల్లంతై ఉండగా, చింతలపూడి పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారిని గుర్తించారు. చింతలపూడి సీఐ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో, ఎస్సై…
Chirala Local News :ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణ ఎంపికల్లో 70 మంది విద్యార్థుల ఎంపిక
చీరాల, జూన్ 19:- స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో మొత్తం 70 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల…
Chirala Local news :థాల్ సైనిక్ క్యాంప్ జట్టు ఎంపికల ట్రయల్స్ ప్రారంభంక్యాడెట్ల ప్రతిభకు వేదికగా CATC-I క్యాంప్
చీరాల, జూన్ 19 :- 23 (ఏ) బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ (CATC-I)లో గుంటూరు గ్రూప్కు ప్రాతినిధ్యం వహించే థాల్ సైనిక్ క్యాంప్…
Bapatla distric news :కౌలు రైతులకు అవగాహన సదస్సు
చిన్నగంజాం:- చిన్నగంజాం రైతు సేవా కేంద్రంలో గురువారం సాయంత్రం కౌలు రైతుల కోసం సీసీఆర్సీ (CCRC)లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కౌలు చేసుకునే ప్రతి రైతు పంట సాగు హక్కు పత్రం (CCRC) పొందడం ద్వారా…
Bapatla distric news :చిన్నగంజాం కేసులు పర్చూరు కోర్టుకు తరలించరాదు- జి. ప్రతాప్
చిన్నగంజాం:- చిన్నగంజాం మండలానికి సంబంధించిన కోర్టు కేసులను ప్రస్తుతం కొనసాగుతున్న చీరాల కోర్టు పరిధి నుంచి పర్చూరు కోర్టుకు తరలించకూడదని ప్రజాసంఘాల ఐక్యత కన్వీనర్ జి. ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం చిన్నగంజాం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రజాసంఘాల…
Guntur Distric news :గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును వేగవంతం చేయండి- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వెలగపూడి :- రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన "గ్రీనింగ్ సొసైటీ" ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జులై 3వ…
Bapatla city news :జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలిజిల్లా కలెక్టర్కు ఏపీయూడబ్ల్యూజే వినతి
బాపట్ల, జూన్ 19 :- జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యా ఫీజులపై 50 శాతం రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) బాపట్ల జిల్లా శాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.…
Mangalagiri Local News :నిడమర్రు ఆర్వోబీకి మంత్రి లోకేష్ శంకుస్థాపనరూ.142 కోట్లతో నిర్మాణం.. మంగళగిరి-అమరావతి అనుసంధానానికి కీలక అడుగు
మంగళగిరి, జూన్ 17 :-మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపునిస్తూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులకు…
Bapatla Distric news :దోమల నివారణకు ప్రజలందరూ భాగస్వాములు కావాలి-డాక్టర్ బి. నాగేంద్ర పిలుపు
చిన్నగంజాం, జూన్ 17:-బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలంలోని సంతరావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గోనసపూడి గ్రామంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంతరావూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బి.…

