Amaravathi news :గ్రూప్–1 పరీక్షలో గత ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, ఆగస్టు 19: గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన అధికారుల ఎంపిక ప్రక్రియలోనే అవకతవకలు జరగడం దురదృష్టకరమన్నారు. గ్రూప్–1…
Amaravathi news :సముద్రంలో గల్లంతైన కోనసీమ మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపుచర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, ఆగస్టు 19:- బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మత్స్యకారుల ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అల్లవరం…
AMARAVATHI NEWS :మహాబలిపురం వేదికగా 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ-హాజరుకానున్న సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 19:- తమిళనాడులోని చారిత్రాత్మక ప్రాంతమైన మహాబలిపురం వేదికగా గురువారం అత్యంత కీలకమైన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ ఉన్నత స్థాయి సమావేశానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
Amaravathi news :అమరావతి మాస్టర్ ప్లాన్పై బోరుపాలెం, దొండపాడులో గ్రామసభలు-గ్రామ రహదారుల ప్రణాళికపై గ్రామస్థుల సూచనలు, అభిప్రాయాల సేకరణ
అమరావతి:- ప్రజారాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా గ్రామ సర్క్యులేషన్ ప్లాన్, గ్రామ ఇంటిగ్రేషన్ ప్లాన్ల రూపకల్పనపై ఏపీ సీఆర్డీఏ ఆధ్వర్యంలో బోరుపాలెం, దొండపాడు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. నార్త్వెస్ట్ గ్రిడ్లో భాగమైన ఈ గ్రామాల్లో సోమవారం నిర్వహించిన సమావేశాల్లో గ్రామస్థులకు…
Mangalagiri Local News :హస్తకళలకు సాంకేతికత జోడిస్తే కళాకారులకు కొత్త అవకాశాలు-(APHDC) చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్
మంగళగిరి, ఆగస్టు 18:- సంప్రదాయ హస్తకళలకు ఆధునిక సాంకేతికత, డిజైన్, ఆవిష్కరణలను అనుసంధానం చేసి కళాకారులకు కొత్త మార్కెట్లు, మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించడమే APHDC క్రాఫ్ట్టెక్ హ్యాకథాన్–2026 ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (APHDC) చైర్మన్ డా.…
PALNADU NEWS :ప్రమాద రహిత పల్నాడు లక్ష్యంగా రహదారి భద్రత చర్యలు-నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
నరసరావుపేట, ఆగస్టు 18:- పల్నాడు జిల్లాను రహదారి ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించి, క్షేత్రస్థాయిలో పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. పల్నాడు…
Guntur District news :దళవాయి రమాదేవిని అభినందించిన నాయకుడు
Amaravarthi:-దళవాయి రమాదేవి, ఆమె కుటుంబసభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకుడు.. శాసనమండలి సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రమాదేవిని అభినందించిన ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే నిజమైన కార్యకర్తలు, నాయకులను పార్టీ ఎల్లప్పుడూ…
Amaravathi News :బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై శాసనసభలో ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు
అమరావతి: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంపై బీసీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శాసనసభ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఈ నిర్ణయం కీలక…
Bapatla City News :బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. సామాజిక న్యాయంలో చారిత్రక ముందడుగు-బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట – హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
బాపట్ల:- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత దిశగా చారిత్రక ముందడుగని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ…
Amaravathi News :హైకోర్టులో మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్-సత్వర న్యాయ సేవల విస్తరణకు ప్రభుత్వం చర్యలున్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి, ఆగస్టు 18:- రాష్ట్ర హైకోర్టులో మీడియేషన్ సెంటర్, ఆర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో న్యాయ శాఖకు సంబంధించిన కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడినట్లు…

