GUNTUR CITY NEWS: ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్ర గుంటూరు సాధ్యం

నగర ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్ర గుంటూరు సాధ్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కొబ్బరితోటలో ఉన్న జీఎంసీ ప్లాంట్స్ డబ్ల్యూ.హెచ్.ఈ, శానిటరీ వేస్ట్ షెడ్ మరియు ఘన…

Karthik

GUNTUR CITY NEWS: ప్లాస్టిక్ రహిత గుంటూరు లక్ష్యంగా సమష్టి కృషి

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ పిలుపుమానవాళి ఆరోగ్యానికి, పర్యావరణ సమతౌల్యానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, గుంటూరు నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ…

Karthik

GUNTUR DISTRICT NEWS: ప్రతి గ్రామం పరిశుభ్రతకు నిలయం కావాలి

ప్రతి గ్రామం పరిశుభ్రతకు నిలయం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ పిలుపునిచ్చారు. స్వర్థ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (సాసా) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో దుగ్గిరాలలో శనివారం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన…

Karthik

GUNTUR CITY NEWS: కలుషిత త్రాగునీటి సరఫరాకు అవకాశం ఇవ్వరాదు – అనుమానిత ప్రాంతాల్లో అమ్మోనియా పరీక్షలు తప్పనిసరి

గుంటూరు నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంలో రాజీ ఉండబోదని, కలుషిత త్రాగునీటి సరఫరా జరగడానికి వీల్లేదని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శనివారం శ్రీనగర్, శారదా కాలనీ, సంజీవయ్య నగర్, సుగాలీ కాలనీ, శివనాగరాజు కాలనీ తదితర…

Karthik

GUNTUR DISTRICT NEWS: గ్రామాల వారీ పంట ప్రణాళిక అవసరం

గ్రామాల వారీ పంట ప్రణాళిక అవసరమని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Karthik

GUNTUR DISTRICT NEWS: విభిన్న ప్రతిభావంతులకు కోటి రూపాయల విలువైన బ్యాటరీ ట్రై సైకిళ్ల పంపిణీ

జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు కోటి రూపాయల విలువైన బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులకు అందజేశారు.ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ శరీరానికి పరిమితులు ఉంటాయేమో గాని, సంకల్పానికి ఉండవు. కూటమి ప్రభుత్వం…

Karthik

కష్టాల గూటిలో పుట్టి… కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించి… సేవా మార్గంలో జాతికి దిక్సూచిగా మారిన బంజారా బిడ్డ – జటావత్ రాంబాబు

పేదరికాన్ని జయించి… వేలాదిమందికి ఉపాధి కల్పిస్తూ… సమాజ సేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నాయకుడి విజయగాథ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక కధనం MAY 15 డేట్ లైన్ : వినుకొండ : నుండి కె .రాంబాబుసిటీ న్యూస్ తెలుగు…

City News Telugu

NTR distric news :నందిగామ సిఐగా బాధ్యతలు స్వీకరించిన- పి. శ్రీను

నందిగామ, మే 15: నందిగామ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ)గా పి. శ్రీను శుక్రవారం నాడు ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సైబర్ క్రైమ్ సిఐగా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఇటీవలి బదిలీల్లో భాగంగా నందిగామ సిఐగా నియమితులయ్యారు. ఈ…

Sharat
By

NTR distric news :జనగణనలో అలసత్వం వద్దు-ఎంపీడీవో జి. శ్రీను హెచ్చరిక

పెనుగంచిప్రోలు, మే 15: పెనుగంచిప్రోలు మండల పరిధిలో కొనసాగుతున్న జనగణన (Census) ప్రక్రియను మండల అభివృద్ధి అధికారి (MPDO) జి. శ్రీను శుక్రవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, గణన జరుగుతున్న తీరును దగ్గరుండి పర్యవేక్షించారు.…

Sharat
By

NTR Distric news :అగ్నిప్రమాదాలకు ‘తాతయ్య’ చెక్.. రూ. కోటి పని.. కేవలం 30 వేలకే

జగ్గయ్యపేట: కష్టం వస్తే కుంగిపోవడం కాదు.. ఆ కష్టంలోంచి ఒక సరికొత్త పరిష్కారాన్ని వెతకడమే నిజమైన నాయకత్వం అని నిరూపించారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య). దబ్బాగుపల్లి అగ్నిప్రమాదంలో పంట కోల్పోయిన రైతుల ఆవేదనను చూసి చలించిన ఆయన, వ్యవస్థలోని…

Sharat
By