NTR distric news :విధుల పట్ల నిర్లక్ష్యం-పెనుగంచిప్రోలు ఆలయ అర్చకుడిపై సస్పెన్షన్ వేటు
పెనుగంచిప్రోలు (ఎన్.టి.ఆర్. జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన ఓ అర్చకుడిపై వేటు పడింది. విధులకు ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు కావడమే కాకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఆలయ ఈఓ సదరు…
Hyderabad city news :ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ పూర్వ విద్యార్థిని ఘనత-జూనియర్ సివిల్ జడ్జిగా వదినపల్లి రత్నకుమారి
హైదరాబాద్ (కవాడిగూడ): కవాడిగూడలోని ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ గర్వించదగ్గ మైలురాయిని అందుకుంది. ఈ పాఠశాలలో 2015-16 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని వదినపల్లి రత్నకుమారి ప్రతిష్టాత్మకమైన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె యాదాద్రి భువనగిరి…
Hyderabad city news :నీట్ పేపర్ లీకేజీపై భగ్గుమన్న ఎస్.ఐ.ఓ (SIO)-ట్యాంక్ బండ్ వద్ద భారీ ఆందోళన
Hyderabad :-"నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (SIO) నేడు హైదరాబాద్లోని ట్యాంక్…
Hyderabad city news :కేంద్రానిది విద్యార్థుల జీవితాలతో చెలగాటం- ఆప్ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ ధ్వజం
హైదరాబాద్: నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం హైదరాబాద్లోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..…
GUNTUR CITY NEWS: యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టండి
గుంటూరులో ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. డ్రెయిన్ల నిర్మాణం వేగవంతం చేయండి. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించండి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రెయిన్లు, రోడ్లు, విద్యుత్ సరఫరా ట్రాఫిక్ వంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా వేగవంతంగా పూర్తి…
Chirala Local news :సెయింట్ ఆన్స్లో ప్రశాంతంగా AP EAPCET పరీక్షలు-రెండో రోజు 1,087 మంది విద్యార్థులు హాజరు
వేటపాలెం, మే 13 :- చీరాల మండల పరిధిలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (AP EAPCET - 2026) రెండో రోజు అత్యంత ప్రశాంతంగా…
NTR Distric news :అనాసాగరం గ్రామస్థుల ఆందోళన-మా గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దు – పెడితే ఉద్యమిస్తాం
నందిగామ: నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న అధికారుల నిర్ణయంపై గ్రామస్థులు సమరశంఖం పూరించారు. బుధవారం నాడు అనాసాగరం గ్రామ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి నందిగామ మున్సిపల్ కమిషనర్ లోవరాజును, ఆర్.డి.ఓ.ను కలిసి…
Vijayawada city news :విజయవాడలో ఘోరం-మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య
విజయవాడ (క్రైమ్ విభాగం): మద్యం మత్తు, క్షణికావేశం ఒక ప్రాణాన్ని బలిగొన్నాయి. తల్లిని దూషించాడనే కోపంతో ఓ యువకుడు తన స్నేహితుడిని నాపరాయితో తల పగులగొట్టి అత్యంత కిరాతకంగా చంపిన ఘటన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో…
Bapatla city news :బాపట్లలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ‘పోషణ్ కిట్ల’ పంపిణీ-లబ్ధిదారుల హర్షం
బాపట్ల :- ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు మరియు లోక్ సభ ప్యానల్ స్పీకర్ శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ చేపట్టిన ‘పోషకాహార కిట్ల’ పంపిణీ కార్యక్రమం బాపట్ల మండలంలో ఉత్సాహంగా సాగుతోంది. నియోజకవర్గవ్యాప్తంగా గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంపై…
DISTRICT NEWS NEET పరీక్ష పేపర్లు లీకైన విధానంపై గుంటూరులో పెద్ద NSUI నిరసన
రాజస్థాన్ రాష్ట్రంలో NEET పరీక్ష పేపర్లు లీకైన విధానంపై మరియు మే 3 తారీఖున 22 లక్షల 70 వేల మంది విద్యార్థులు NEET పరీక్షలు రాసిన తరువాత NTA పరీక్షలను రద్దు చేయడంతో గుంటూరులో NSUI పక్షాన రాజీవ్ గాంధీ…

