TDP New Executive Committee: 250 మందితో పటిష్టమైన టీం.. కార్యకర్తలే బాస్ అంటూ చంద్రబాబు పౌరుషం!
TDP New Executive Committee ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని గర్వంగా…
prakasam city news :చిన్నగంజాం మండలంలో తీరనున్న ఇంధన కష్టాలు- తాసిల్దార్ కే. ప్రభాకర్
చిన్నగంజాం, ఏప్రిల్ 28: గత రెండు రోజులుగా చిన్నగంజాం మండలంలో పెట్రోల్, డీజిల్ కొరతపై నెలకొన్న ఆందోళనలకు తెరదించుతూ స్థానిక తాసిల్దార్ కే. ప్రభాకర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. మండలంలోని వాహనదారులకు ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.…
Eluru city News :చింతలపూడిలో ఇంధన కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందవద్దు-ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
చింతలపూడి, ఏప్రిల్ 28:- ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ స్పష్టతనిచ్చారు. నియోజకవర్గంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని…
GUNTUR CITY NEWS: పెండింగ్లో ఉన్న రహదారుల విస్తరణ పనులు పూర్తి చేయాలి
నగరంలో విస్తరణ పెండింగ్ లో ఉన్న రోడ్లను పూర్తి చేయడానికి ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. మంగళవారం రెడ్డిపాలెం, నందివెలుగు రోడ్, ఏటి అగ్రహారం రోడ్ల విస్తరణ పనుల్లో…
GUNTUR CITY NEWS: స్వచ్ఛ సర్వేక్షణ్లో గుంటూరును అగ్రపథాన నిలుపుదాం: కమిషనర్
గుంటూరు నగరం ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్లో 'సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ' కేటగిరీలో అత్యుత్తమ ర్యాంకును కలిగి ఉందని, ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో సమిష్టిగా కృషి చేసి జిఎంసిని దేశంలోనే మెరుగైన స్థానంలో నిలబెట్టాలని నగర కమిషనర్ కె.…
GUNTUR CITY NEWS: గుంటూరు నగరానికి హరిత శోభ – మోడల్ రోడ్లుగా ప్రధాన రహదారుల అభివృద్ధి
గుంటూరు నగరాన్ని పచ్చదనంతో నింపి, పర్యావరణహితంగా, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్…
GUNTUR CITY NEWS: పట్టాభిపురం గ్రంధాలయంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం
గుంటూరులోని పట్టాభిపురం శాఖ గ్రంధాలయంంలో మంగళవారం వేసవి శిక్షణా తరగతులు ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జక్కిరెడ్డి సుబ్బాయమ్మ పాల్గొన్నారు. వేసవి శిక్షణ తరగతులకు నిర్వహించడానికి ముందుకొచ్చిన ఉపాధ్యాయులు…
GUNTUR DISTRICT NEWS: దశ మారనున్న హౌస్ గణేష్ చెరువు – జలధార – జల హారతిలో పనులు మంజూరు
జలధార - జల హారతి కార్యక్రమం నీటి వసతుల రూపురేఖలను మార్చనుంది. జిల్లాలో 12 వందలకు పైగా ఉన్న చెరువులను గుర్తించి పనులను చేసి నీటి నిల్వను చేయుటకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. దీర్ఘకాలంగా…
AP LATEST NEWS: విద్యతోనే కురుబల అభివృద్ధి – బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమని, ఆ సామాజిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి…
GUNTUR DISTRICT NEWS: ఇంధన అధికారులతో జాయింట్ కలెక్టర్ భేటీ
హెచ్.పి.సి.ఎల్, ఐ.ఓ.సి.ఎల్, బి.పి.సి.ఎల్ కంపెనీల అధికారులతో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం భేటీ అయ్యారు. కొండపల్లి ఇంధన నిల్వల ప్రదేశాన్ని జాయింట్ కలెక్టర్ సందర్శించారు. ఇంధన నిల్వలు అందుబాటు పరిస్థిని ఆరా తీసారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ…

