AP LATEST NEWS: అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటన
విశాఖకు ఎక్కువ పరిశ్రమలు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో పర్యటించిన సీఎం.. రెన్యూ ఎనర్జీ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లా చేస్తామని అన్నారు. ఈ జిల్లాను…
AP POLITICAL NEWS: అమరావతి, ఆంధ్రప్రదేశ్ అంటే గౌరవం లేని వ్యక్తి జగన్: మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
టీడీపీ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. టీడీపీ వర్కింగ్ కమిటీ నిర్మాణాన్ని పరిశీలిస్తే అది స్పష్టమవుతుందని అన్నారు. తాను ఒక గిరిజన మహిళగా రెండు మంత్రిత్వ శాఖలు, పొలిట్బ్యూరో సభ్యత్వం…
TB Mukt Bharat Abhiyan:టిబి నుంచి విముక్తి సాధిద్దాం: కర్లపాలెంలో అవగాహన కార్యక్రమం
కర్లపాలెం: కర్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టిబి ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం గ్రామస్థాయిలో వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో టిబి వ్యాధిని సకాలంలో గుర్తించి, సరైన చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన…
GUNTUR DISTRICT NEWS: మంగళగిరిలో బోయ, వాల్మీకిల ఆందోళన
మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన బోయవాల్మీకులు నిరసన. కనిగిరి మున్సిపాలిటీలోని ఐదు ఎకరాల స్మశాన స్థలం కబ్జాకు గురి కాకుండా ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ వెంటనే కాపాడాలి అంటూ నిరసన. అంబేద్కర్…
బాపట్ల జిల్లా – చీరాల నియోజకవర్గం:
చీరాల ముక్కోణం పార్క్కు అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ మళ్లీ వినిపించింది
GUNTUR DISTRICT NEWS: ఘనంగా భగీరథ మహర్షి జయంతి – కఠోర పరిశ్రమకు మారుపేరు భగీరథ మహర్షి
కఠోర పరిశ్రమకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్…
GUNTUR BREAKING NEWS: క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన 15 మంది నిందితుల ముఠా అరెస్ట్
గుంటూరులో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో జయరాం నాయక్, షేక్ రియాజ్…
GUNTUR DISTRICT NEWS: ఇ.వి.యం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరులో గల ఇ.వి.యం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ గురువారం తనిఖీ చేశారు. గోడౌన్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను, గార్డ్ రూంల పరిస్థితి, సీసీటీవీలో పనితీరు, ఇన్వర్టర్ స్థితి క్షుణ్ణంగా పరిశీలించారు. అనుక్షణం…
GUNTUR DISTRICT NEWS: పంచాయతీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
వేసవి తీవ్రత దృష్ట్యా పంచాయతీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి బి.వి నాగ సాయి కుమార్ సూచించారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెం గ్రామ పంచాయతీని గురువారం జిల్లా పంచాయతీ అధికారి సందర్శించారు. సంపద తయారీ కేంద్రంను తనిఖీ…
శిరోరక్ష – ప్రాణరక్ష: హెల్మెట్ తప్పనిసరి అన్న పర్చూరు సి.ఐ. రమణయ్య | Chinnaganjam News
చినగంజాం (పర్చూరు నియోజకవర్గం):"శిరోరక్ష - ప్రాణరక్ష" అనే నినాదంతో ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పర్చూరు సి.ఐ. రమణయ్య పిలుపునిచ్చారు. గురువారం ఉదయం బాపట్ల జిల్లా చినగంజాం మండలం, రామకోటేశ్వర మహాలక్ష్మిమ్మ కాలనీలో వాహనదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో…

