BSNL : కేవలం ఒక్క రూపాయికే నెలంతా అన్లిమిటెడ్ ఆఫర్.. బిఎస్ఎన్ఎల్ సంచలన ప్రకటన!
గుంటూరు, (ప్రతినిధి):ప్రైవేట్ టెలికాం సంస్థల ధీటుగా ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. 'ఫ్రీడమ్ ప్లాన్' (FRC-1) పేరుతో సరికొత్త ఆఫర్ను గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్…
GUNTUR DISTRICT NEWS: ప్రతి మహిళ వంటింటికి 200 రూపాయలకి కనెక్షన్ ఇవ్వాలి
మన భూగర్భం మన గ్యాస్ ముందుగా మనకి హక్కు ఉంటుందని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ మధ్యకాలంలో డీజిల్ కోసం రోడ్లమీద నిలబడటం గ్యాస్ కోసం మహిళలు ముఖ్యంగా చిన్నచిన్న హోటల్ మేస్సలు వాళ్లు ఇబ్బందులు పడటం బాధాకరం ఎందుకంటే మా…
GUNTUR DISTRICT NEWS: డీజిల్ కోసం ఆందోళన అవసరం లేదు – సరిపడా నిలువలు ఉన్నాయి
జిల్లాలో సరిపడా నిలువలు ఉన్నాయని, డీజిల్ కోసం ఆందోళన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ స్పష్టం చేశారు. జిల్లాలో ఇంధన సమస్యపై వస్తున్న వార్తల పట్ల సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల…
GUNTUR CITY NEWS: పెట్రోల్ కొరతపై అపోహలు సృష్టించవద్దు – బంకుల వద్ద తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగుతుంది
పెట్రోల్ కొరత పై ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని, పెట్రోల్ బంకుల వద్ద ప్రభుత్వ కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. సోమవారం పెట్రోల్ కొరత పై వస్తున్న వార్తల నేపథ్యంలో మాధవి బృందావన్ గార్డెన్స్…
GUNTUR DISTRICT NEWS: జలధార – జలహారతికి ఫీడర్ కాలువుల పునరుద్ధరణ ప్రధానం
జలధార - జలహారతి కార్యక్రమంలో ఫీడర్ కాలువుల పునరుద్ధరణ ప్రధానమని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శివప్రసాద్ అన్నారు. జలధార - జలహారతి అవగాహన, శిక్షణ కార్యక్రమం ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఉమ్మడి గుంటూరు…
GUNTUR CITY NEWS: పన్ను రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రస్తుత ర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు 3 రోజులే గడువు ఉందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.…
GUNTUR CITY NEWS: ఖాలీ స్థలాలను శుభ్రం చేసుకోవాలి: కమీషనర్
గుంటూరు నగర ప్రజల ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగర పాలక సంస్థ పరిధిలోని ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించి శుభ్రం చేసుకోవాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా…
GUNTUR CITY NEWS: నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఇంచార్జి) జి.సాంబశివరావు విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల…
విశాఖలో గూగుల్ ప్రభంజనం! 🌐 ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్!
విశాఖ గడ్డపై గూగుల్ అడుగుపెట్టబోతోంది! ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్కు ఏపీ వేదిక కాబోతోంది. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో నిర్మించనున్న 'వైజాగ్ మెగా డేటా పార్క్'కు ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు.…
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణం! 🤝 రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించింది! ⚡
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ పూర్తి కావడంతో పాటు, ఇద్దరు కీలక నేతలు శాసనమండలిలో అడుగుపెట్టారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ మరియు తెలంగాణ ఉద్యమ…

