విషాదకర నిజాలు: ఏలూరులో జరిగిన ఘోరమైన Fire accident
Fire accident ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు గ్రామంలో స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఊహించని విధంగా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సజీవదహనం కావడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు…
7 అద్భుతమైన Chandrababu Naidu నిర్ణయాలు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా!
Chandrababu Naidu నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో జరిగిన 'పేదల సేవలో' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత రెండేళ్లలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి…
AP state news :సమర్థ నాయకత్వం, స్పీడ్ ఏపీని ప్రపంచపటంలో నిలబెట్టాయి-ముంబైలో బ్యాంక్ ఆఫ్ అమెరికా కాన్ఫరెన్స్ లో మంత్రి లోకేష్
ముంబై:-ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, ఉద్యోగాల హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ముంబైలో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్లో పాల్గొన్న మంత్రి..…
Palnadu District news :వినుకొండలో రూ. 2.02 కోట్లతో తడి, పొడి చెత్త శుద్ధి కేంద్రానికి శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించిన-ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
పల్నాడు జిల్లా:- వినుకొండ పట్టణాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 నిధులతో రూ. 2 కోట్ల 2 లక్షల వ్యయంతో నిర్మించనున్న తడి, పొడి చెత్త వ్యర్థాల శుద్ధి కేంద్రానికి…
GUNTUR DISTRICT NEWS: పర్యావరణ హితంగా వ్యవహరించండి – పర్యావరణహితంగా జీవించండి
పరిశ్రమల్పలో పర్యావరణ అనుకూల విధానాలు అమలు ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించే భాద్యత తీసుకోవాలని పారిశ్రామికవేత్తలకు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా కాలుష్య నియంత్రణ మండలి "ఒక పరిశ్రమ - ఒక…
GUNTUR DISTRICT NEWS: PGRS అర్జీల పరిష్కారం లో ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యం: కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో మానవత్వంతో వ్యవహరించాలని వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సూచించారు.సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్…
GUNTUR CITY NEWS: ఒకటో తేదీనే పెన్షన్.. పేదలకు కొండంత భరోసా
ఎన్టీఆర్ భరోసా' పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరడం పేదలు, వృద్ధులు, మరియు వికలాంగులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒకటవ తేదీనే పెన్షన్ల పంపిణీలో…
GUNTUR DISTRICT NEWS: పాలవాగు, కొండవీటి వాగు వరద నివారణ పనులు పరిశీలించిన కలెక్టర్
వెస్ట్ బై పాస్ కు రెండు చోట్ల క్రాసింగ్ జరుగుతున్న పాలవాగు, కొండవీటివాగు వరద నివారణ పనులను జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సోమవారం పరిశీలించారు. పనులను రెండు రోజులలో పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. వర్షా కాలం ప్రారంభం…
AP LATEST NEWS: పొగాకు రైతుల ఛలో గుంటూరు విజయవంతం
పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయానికి రాయబారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా, కర్నూలు, నెల్లూరు తదితర జిల్లాల నుండి రైతులు వందలాది మంది తరలి…
GUNTUR CITY NEWS: నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం – జూన్ 2న గుంటూరులో మెగా జాబ్ మేళా
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గళ్ళా మాధవి సహకారంతో జూన్ 2వ తేదీన గుంటూరులోని…

